Arjun Singh quits TMC | పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ అర్జున్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో తిరిగి చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీని కోసం ఢిల్లీ వెళ్తున్నట్ల
Mamata Bnerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ లోక్సభ ఎన్నికల్లో పోటీపడబోయే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా
Yusuf Pathan | తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 42 లోక్సభ స్థానాలకు ఆమె అభ్యర్థులను ప్రకటించారు.
Tapas Roy | పార్లమెంట్ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే తపస్ రాయ్ (Tapas Roy) ఆ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు.
తృణమూల్ కాంగ్రెస్కు బలమైన మద్దతుదారు, భూకబ్జాదారుడు, సందేశ్ఖాలిలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ను గురువారం ఉదయం పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చే�
Aadhaar | రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్కార్డు (Aadhaar card) ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) క్లారిటీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఓటర్ల (voters)కు ఆధార్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని
Trinamool Congress: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేసేందుకు రెఢీగా ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇటీవల బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్ తగిలింది. ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై ఈడీ ఆమెకు గురువారం సమన్లు జారీ చే
నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను బెంగాల్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సమర్పించారు.
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.