BJP MPs in touch | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని పేర్కొంది.
గతంలో భారత్కు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన క్రీడాకారుల్లో పలువురు సత్తాచాటారు. భారత మాజీ ఆల్రౌండర్, ‘సిక్సర్ల వీరుడి’గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్.. తొలి ప్రయత్న�
లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మధ్య వ
Kunal Ghosh | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కునాల్ ఘోష్ (Kunal Ghosh)పై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయనను తొలగించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అభిప్రాయాలతో పార్టీక
పోలింగ్ శాతాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం జాప్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. తొలి దశ ముగిసి 11 రోజులైనా, రెండో దశ ముగిసి నాలుగు రోజులైనా తుది పోలింగ్ శాతాలను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, సీపీ�
ఐటీ శాఖ అధికారులు తమ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చాపర్లో సోదాలు చేశారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆదివారం ఆరోపించింది. కోల్కతా బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో జరిగిన ఈ ఘటనలో చాపర్ను స్వాధీనం చేసుకుంటామ�
Mahua Moitra | లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని చెప్తున్న బీజేపీ ఎందుకు భయపడుతున్నదని, హేమంత్ సొరేన్, కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేసిందని తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్ర ప్రశ్నించారు. తన కోసం ఈ�
Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమెపై మంగళవారం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో ప్రశ్నిం�
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం మరోసారి ఎనిమిది మంది తృణమూల్ కాంగ్రెస్ నే తలకు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లోని పూర్బ మేదినీపూర్ జి ల్లా, భూపతి నగర్లో 2022లో జరిగిన పేలుళ్ల కేసులో దర్�
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు �