Bhagat Singh | భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజవాదులను గడగడలాడించిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పురి వెంకటేశ్వర్లు అన్నారు.
Sevalal Maharaj | బాన్సువాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ�
Warangal | వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతం సదానందాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(Challa Dharma reddy) , నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Sudarshan reddy) పరామర్శించారు.
Harish Rao | తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పార్థివ దేహానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) నివాళులు అర్పించారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచ
MLA Talasani | కొండ పోచమ్మ ఘటనపై మాజీ మంత్రి,ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో ఈతకు వెళ్లి 5 గురు విద్యార్థులు మృతి చెందారు.
స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నవివాళులర్పించారు. ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల�
ఇటీవల కన్నుమూసిన భారతీయ సమాంతర సినిమా పితామహుడు, తెలంగాణ బిడ్డ శ్యామ్ బెనెగల్కు నివాళిగా ఆయన దర్శకత్వం వహించిన కళాఖండాలలో ఒకటైన మంథన్ చిత్రాన్ని నూతన సంవత్సరం నాడు ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ మ
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో గురువారం పరమపదించారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు క్యా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. శుక్రవారం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో గల ఆయన నివాసానికి తరలించారు.
కేంద్రం రాజకీయ లబ్ధికోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చూస్తున్నదని, మాలలంతా ఒక్కటై వర్గీకరణను అడ్డుకుందామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి పిలుపునిచ్చారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛ�