నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి అంతిమయాత్ర కన్నీటి వీడ్కోలు మధ్య సాగింది. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్లోని మర్రి స్వగృహంలో ఆయన మృతి చెందగా.. స్వగ్రామం తి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావడంతో ఇటీవల ఘనంగా విజయోత్సవాలు జరుపుకొన్నది. అధికారంలోకి రాగానే చే(ఆరు) గ్యారెంటీల అమలుపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ సర్కార్ వాటిలో ఒక్కటి,
తెలంగాణ ఉద్యమకారుడు, అమరజీవి శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన తెలంగాణ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయన సేవలను స్మరించుకున్నారు.
సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడని సైనికుడు పోలీస్ అని కొని
Nallagonda | బీఆర్ఎస్ సీనియర్ నేత సయ్యద్ సబిహుద్దీన్ ఫరీద్ (Fariduddin) హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు మహమూద్ అలీ(Mahamood ali), జగదీష్ రెడ్డి(Jagadishreddy) ఆ
Ratan Tata | టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ రతన్ టాటా మరణం పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సంతాపం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారితో నిజం మాట్లాడే ధైర్యమున్న వ్యక్తి అని కొనియాడారు.
MLA Talasani | హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ను(Bonthu Rammohan) మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరామర్శించారు. రాంమోహన్ మాతృమూర్తి కమలమ్మ ఇటీవల మరణించగా, బుధవారం చర్లపల్లిలో దశదినక
MLA Talasani | సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ను( Rajendra Prasad) మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరామర్శించారు.
YS Jagan | జాతిపితా మహాత్మాగాంధీ , భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గాంధీ, శాస్త్రి విగ్రహాలకు పూలమాలలవేసి నివాళి అర్పించా�