Uttam Kumar Reddy | రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చనిపోయారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వ హిస్తారు.
MLA Talasani | ఈటీవి హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆదినారాయణ(Adinarayana) మృతి చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas yadav) విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మహాప్రస్థానంలో నిర్వహించిన నారాయణ అంత్యక్ర�
Palla Rajeshwar Reddy | హక్కుల సాధన కోసం రజాకార్లు, దొరలను ఎదురించిన గొప్ప ప్రజాస్వామికవాది, వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) పేర్కొన్నారు. కలెక్టర్, పార్టీ కార్యాలయ
తెలంగాణ రైతాంగ పోరాటయోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ అందించిన పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. గురువారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని కేసీఆర్ నెమర�
పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయ నేతల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలిచిన నిబద్ధత గల ఆదర్శ నాయకుడు సీతారాంఏచూరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
భారతీయ సంగీత ప్రపంచ సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి 108వ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆమెకు విభిన్నంగా నివాళులర్పించింది. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గెటప్ ధరించి, ఆ ఫొటోలను సోషల్మీడియాలో ఆమె �
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి మృతి దేశంలోని దళిత, ఆదివాసీలకు తీరని లోటని దళిత్ రైట్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Chakali Ilamma | వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) స్ఫూర్తితో ప్రజాపోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni )పిలుపు నిచ్చారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం �
Jagadish Reddy | తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు (Kaloji) అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. నల్లగొండ (Nallagonda) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ�
MLA Mallareddy | రైతు సురేందర్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రైతు కుటుంబనికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy) డిమాండ్ చేశారు.
CM Revanth Reddy | రాజీవ్ గాంధీ( Rajiv Gandhi) ఒక స్ఫూర్తి. 1980 దశకంలోనే దేశానికి సాంకేతిక పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడల