పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నార్వల్కు ఆరు రోజుల క్రితమే వివాహమైంది. రెండేళ్ల క్రితం నేవీలో చేరిన వినయ్ తన భార్య హిమాంషీతో కలసి కశ్మీరుకు హనీమూన్ వచ్చారు.
Bar Association | తిమ్మాపూర్,ఏప్రిల్21: కరీంనగర్ బారాసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగగా.. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది తుమ్మ ప్రభాకర్ లైబ్రరీ సెక్రెటరీగా ఘనవిజయం సాధించారు.
హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద రగల్ జెండా అమరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ గిరిజన పెద్దల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసుల కాల్పుల్లో అమరులైన ఆ దివాసులకు గి�
BR Ambedkar | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. వాడవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యనే ఆయుధంగా మలిచి మహిళల సాధికారత కోసం, బడుగు బలహీనవర్గా�
మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఘనంగా నివాళులర్పించారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే అని చెప్పారు.
స్వాతంత్య్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కొనియా
బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడారు. బడుగుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బుధవారం ఎక్స్ వేదికగా కొనియాడారు.
Sarvai Papanna goud | బడుగు,బలహీనవర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నేతలు అన్నారు.