కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వారికి బాసటగా నిలిచేందుకు గులాబీ దళం పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా 25న (సోమ
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఇటీవల ప్రభుత్వాధికారులకు, గిరిజన రైతులకు మధ్య జరిగిన అవాంఛనీయ ఘటనపై పౌర సమాజం పక్షాన కొన్ని విషయాలను ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం. లగచర్లలో ఫ�
గిరిజన రైతుల ధర్నాకు తాము అనుమతి కోరితే పోలీసులు హైడ్రామా చేశారని, ఎస్పీపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి అనుమతి నిరాకరించినట్లు స్పష్టమవుతోందని ధర్నాను అడ్డుకోవడం అవివేకమని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ�
సీఎం సొంత నియోజకవర్గం లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మహబూబాబాద్
కొడంగల్ గిరిజన రైతుల భూములు లాక్కోవడం దుర్మార్గమైన చర్య అని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫార్మా కంపెనీల కోసం ముచ్చర్లలో 12 వేల ఎకరాల భూము లు ఉండగా, మళ
వరంగల్ జిల్లా నల్లబె ల్లి మండలం రంగాయచెరువు ప్రాజెక్టు నిర్మాణానికి రీడిజైన్ చేయడంతోపాటు నిధులు మం జూరు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇటీవల భూపాలపల్లి జిల్లాలో జరిగిన చొక్కారావు దేవా�
మూడు రోజులుగా రెండు గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ మెదక్ జిల్లా మొదలకుంట, నర్సింగరావుపల్లి గిరిజన తండాల రైతులు బుధవారం పాపన్నపేట మండలం రామతీర్థం సబ్స్ట్
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు పంటలకు హానికర రసాయనాలు, ఎరువులు వినియోగిస్తున్నారు. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ దిగుబడులు మా త్రం ఆశించిన స్థాయిలో రా
సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు చెల్లిస్తామని ఐటీశాఖ (ఇన్కమ్ ట్యాక్స్) పేరుతో శంషాబాద్ మండలంలోని పది మంది గిరిజన రైతులకు తపాలా శాఖ ద్వారా నోటీసులు అందడం కలకలం సృష్టించింది.
దశాబ్దాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు.
ఇచ్చిన హామీ ప్రకారం పోడు పట్టాలు ఇచ్చి వారికి భరోసా కల్పించారు. నిత్యం ఘర్షణలతో భయంగా
సాగు చేసుకునే పరిస్థితి న