సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొండంగల్ నియోజకవర్గం పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకోసం రైతులను అధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములివ్వకుంటే కోర్టు ద్వారా ప్రభ
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేలో భాగంగా పేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలోని దామరగిద్దతండాలో గిరిజనులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రైతు�
ఓటేసి గెలిపించుకున్న పాపానికి నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని లగచర్లతోపాటు మిగతా మూడు తండాల ప్రజలు కన్నీరు పెడుతున్నారు. ఇటీవల లగచర్లలో జరిగిన పరిణామాలు..దాడులు.. కేసులు, అరెస్టులు తదితర ప్రభ�
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను అమలు చేసి 150ఏండ్లు గా తాము సాగు చేస్తున్న వ్యవసాయ భూములను తమ పేరున పట్టాలు చేయాలని 8తండాలకు చెం దిన గిరిజన రైతులు శుక్రవారం వారి తండాల నుం చి వనపర్తి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయ
ఏండ్ల తరబడి సాగు చేసుకుంటూ.. దానిపైనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి తమ భూములను గుంజుకొని తమపైనే దౌర్జన్యాలు చేస్తున్నాయని కొండకల్, వెలమల గ్రామాల గిరిజన రైతులు ఆరో
Dasoju Sravan | రాక్షస ఆనందం పొందుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. లగచర్ల గిరిజన రైతుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలి అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
‘లగచర్లలో గిరిజనులపై పోలీసులు అర్ధరాత్రి వేళ విచక్షణారహితంగా దాడి చేశారన్నది వాస్తవం. కొంతమంది పోలీసులు మద్యం మత్తులో ఇండ్లలోకి చొరబడి మహిళలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు కొట్టారని అక్కడి గిరిజన ర�
‘ఇదేం పాలన సారూ? రైతుబంధు లేదు, బోనస్ లేదు.. ఒక్క హామీ అమలైతలేదు.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేదాకా కాంగ్రెస్తో కొట్లాడుండ్రి’ అని కేటీఆర్తో గిరిజన రైతులు ఆవేదన వెలిబుచ్చారు.
రాష్ట్రంలో రైతులు, గిరిజనులు, దళితులు, ఆదీవాసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం మానుకోటలో కేటీఆర్ అధ్యక్షతన తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక
లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన పాశవిక దాడికి సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్లో మహాధర్నా ఏర్పాట్లను పరిశీలించిన అనం�