కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలను మంజూరు చేసిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, మామిడిపల్లి, మదన్పల్లి, వేణుకిసాన్�
గిరిజన రైతుల అభ్యున్నతి కోసమే ఉత్పత్తిదారు సంస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వరుణ్రెడ్డి తెలిపారు. పెంబి మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్తో కలిసి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన �
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కస్తూరినగర్ గ్రామానికి ప్రభుత్వం ఇటీవల ‘పోడుపట్టా’భిషేకం చేసింది. గ్రామంలో 293 మంది రైతులు పోడు పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండు ఉద్యోగ కుటుంబాలు మినహా 291 మంది గిర
సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభు త్వం గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్త్తుందని, అందులో భాగంగా జిల్లాలో మొదటి సారిగా కిష్టపూర్కు చెందిన ముగ్గురు గిరిజన రైతులకు పోడుభూముల పట్టా లు పంపిణీ చేసినట్లు ఎ�
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం హాలియాలో సంబురంగా జరిగింది. ఎన్నో ఏండ్లుగా అటవీ భూమిని సేద్యం చేస్తూ హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్న త్రిపు
రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో గిరిపుత్రులకు పోడు భూముల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పట్టా పొందిన వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నాయి. దీంతో పోడు రైతుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అసాధ్యాన్ని
పాల్వంచ పట్టణానికి అతి సమీపంలోని శ్రీనివాస నగర్ కాలనీ వద్ద ముర్రేడు వాగు ఉంది. దీనిపై దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో వాగు అవతలి గ్రామాలైన పేట చెరువు, గుడిపాడు, కొత్తూరు, బంగారుజాల, చింతలప�
గిరిజనం మురిసింది. ప్రతీ తండా పరవశించింది. ‘పట్టా’భిషిక్తులైన అడవి బిడ్డల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అడవి భూములు సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు కట్టబెట్టింది. అలాగే, �
దశాబ్దాల కల నెరవేరిన వేళ.. గిరిజన రైతుల్లో ‘పట్టా’నంత సంతోషం కనిపిస్తున్నది. పోడు భూములపై చట్టబద్ధ హక్కులు లభించడంతో అంతులేని ఆనందం వ్యక్తమవుతున్నది. గిరిపుత్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ
గిరిజన గ్రామాల్లో గిరిజన రైతుల జీవనోపాధి మార్గాల పెంపునకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం �
అందరిలాగా ఒకే రకమైన పంటలు వేసి గిట్టుబాటు ధర రాక నష్టం పోకూడదనే లక్ష్యంతో సాగు చేస్తున్నారు. ఆ రైతులు. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలోని బోరింగ్తండాకు చెందిన గిరిజన రైతుల�
స్వల్ప కాలిక పంటలతోపాటు అధిక ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు. కాయ, ఆకు కూరల సాగుతో చిన్న, సన్నకారు గిరిజన రైతులు ఆదాయం పొందుతున్నారు. మండలంలో ప్రధానంగా గిరిజన రైతులు అనాదిగా తమకున్న భూమిలో 5 నుంచి 10 కు�