మూడు రోజులుగా రెండు గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ మెదక్ జిల్లా మొదలకుంట, నర్సింగరావుపల్లి గిరిజన తండాల రైతులు బుధవారం పాపన్నపేట మండలం రామతీర్థం సబ్స్ట్
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు పంటలకు హానికర రసాయనాలు, ఎరువులు వినియోగిస్తున్నారు. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ దిగుబడులు మా త్రం ఆశించిన స్థాయిలో రా
సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు చెల్లిస్తామని ఐటీశాఖ (ఇన్కమ్ ట్యాక్స్) పేరుతో శంషాబాద్ మండలంలోని పది మంది గిరిజన రైతులకు తపాలా శాఖ ద్వారా నోటీసులు అందడం కలకలం సృష్టించింది.
దశాబ్దాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు.
ఇచ్చిన హామీ ప్రకారం పోడు పట్టాలు ఇచ్చి వారికి భరోసా కల్పించారు. నిత్యం ఘర్షణలతో భయంగా
సాగు చేసుకునే పరిస్థితి న
కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలను మంజూరు చేసిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, మామిడిపల్లి, మదన్పల్లి, వేణుకిసాన్�
గిరిజన రైతుల అభ్యున్నతి కోసమే ఉత్పత్తిదారు సంస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వరుణ్రెడ్డి తెలిపారు. పెంబి మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్తో కలిసి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన �
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కస్తూరినగర్ గ్రామానికి ప్రభుత్వం ఇటీవల ‘పోడుపట్టా’భిషేకం చేసింది. గ్రామంలో 293 మంది రైతులు పోడు పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండు ఉద్యోగ కుటుంబాలు మినహా 291 మంది గిర
సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభు త్వం గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్త్తుందని, అందులో భాగంగా జిల్లాలో మొదటి సారిగా కిష్టపూర్కు చెందిన ముగ్గురు గిరిజన రైతులకు పోడుభూముల పట్టా లు పంపిణీ చేసినట్లు ఎ�
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం హాలియాలో సంబురంగా జరిగింది. ఎన్నో ఏండ్లుగా అటవీ భూమిని సేద్యం చేస్తూ హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్న త్రిపు
రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో గిరిపుత్రులకు పోడు భూముల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పట్టా పొందిన వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నాయి. దీంతో పోడు రైతుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అసాధ్యాన్ని
పాల్వంచ పట్టణానికి అతి సమీపంలోని శ్రీనివాస నగర్ కాలనీ వద్ద ముర్రేడు వాగు ఉంది. దీనిపై దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో వాగు అవతలి గ్రామాలైన పేట చెరువు, గుడిపాడు, కొత్తూరు, బంగారుజాల, చింతలప�