అందరిలాగా ఒకే రకమైన పంటలు వేసి గిట్టుబాటు ధర రాక నష్టం పోకూడదనే లక్ష్యంతో సాగు చేస్తున్నారు. ఆ రైతులు. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలోని బోరింగ్తండాకు చెందిన గిరిజన రైతుల�
స్వల్ప కాలిక పంటలతోపాటు అధిక ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు. కాయ, ఆకు కూరల సాగుతో చిన్న, సన్నకారు గిరిజన రైతులు ఆదాయం పొందుతున్నారు. మండలంలో ప్రధానంగా గిరిజన రైతులు అనాదిగా తమకున్న భూమిలో 5 నుంచి 10 కు�