పొలాల మధ్యలో రైలు ఇంజిన్ కనిపించడంతో స్థానికులు, అధికారులు అవాక్కయ్యారు. అది అక్కడికి ఎలా వచ్చిందబ్బా! అని ఆశ్చర్యపోయారు. బీహార్లోని గయ జిల్లా, రఘునాథ్పుర్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. వజీర్�
సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.
Railway Employee Beaten To Death | రైలులో ప్రయాణించిన బాలిక పట్ల రైల్వే ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులపై తన కుటుంబానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఆ వ్�
Couple, Son Hit By Train | భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి రైలు పట్టాల వద్ద ఒక వ్యక్తి రీల్ కోసం ప్రయత్నించాడు. మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తుండగా వారిని రైలు ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురు మరణించారు.
కొంకణ్ రైల్వే లైన్లో శుక్రవారం భారీ ముప్పు తప్పింది. ట్రాక్మ్యాన్ మహాదేవ అప్రమత్తత, ధైర్యసాహసాలు ఘోర ప్రమాదాన్ని తప్పించాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుమ్ట-హొన్నవర్ స్టేషన్ల మధ్య మహాదేవ ర�
Train Coupling Breaks | ట్రైన్ కంపార్ట్మెంట్స్ మధ్య కప్లింగ్ బ్రేక్ అయ్యింది. (Train Coupling Breaks) దీంతో ఆ రైలు రెండుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళన చెందారు. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
elderly man assaulted in train | రైలులో ప్రయాణించిన ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో అతడ్ని కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వృద్�
Committed suicide | పెండ్లి ఇష్టం లేక ఓ వ్యక్తి రైలు(Train) కింద పడి ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Crime news | రైల్లోంచి(Train) ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి(Person Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Hit by a train | రైలు పట్టాల పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని రైలు( Train) ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి(Man died) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జార్ఖండ్లోని బడాబంబూ వద్ద జరిగిన హౌరా-ముంబై రైలు ప్రమాదం రైల్వేశాఖ అసమర్థ నిర్వహణను మరోసారి వేలెత్తి చూపిస్తున్నది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒక ట్రాక్ మ
సికింద్రాబాద్- గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో ఈ నెల 19 నుంచి స్�
Committed suicide | మనస్థాపంతో రైలు(Train) కిందపడి కూలి ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.