ఆదివారం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు వెళ్తున్న కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో ఉదయం 9.50 గంటలకు బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపం వద్ద బ్రే�
(Woman Beats Up Man With Slippers | రైలులో వేధించిన వ్యక్తికి ఒక మహిళ బుద్ధి చెప్పింది. అతడి చెంపతోపాటు ప్రైవేట్ భాగాలపై చెప్పుతో కొట్టింది. (Woman Beats Up Man With Slippers) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Indian Railways | దేశంలోని రైలు ప్రయాణికుల్లో 95.3 శాతం జనరల్, స్లీపర్ క్లాసుల్లోనే ప్రయాణిస్తున్నారు. కేవలం 4.7 శాతం మాత్రమే ఏసీ కోచ్ల్లో వెళుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ విడుదల చేసిన డాటా వెల్లడించింది. ఈ ఏడాది
Train on Fire | న్యూఢిల్లీ నుంచి బీహర్లోని దర్భంగా వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. (Train on Fire) గమనించిన కొందరు ప్రయాణాకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దూకారు. ఉత్తరప్రదేశ్�
Fire Breaks Out In Train | రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పటాకులు తీసుకెళ్లాడు. అతడు సిగరెట్ వెలిగించడంతో ఆ పటాకులు పేలాయి. దీంతో ఆ రైలులో మంటలు చెలరేగాయి. (Fire Breaks Out In Train) ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది.
Sudden Jolt of Train | వేగంగా వెళ్తున్న రైలును ఎమర్జెన్సీ బ్రేకులతో నిలిపివేశారు. అయితే ఆకస్మిక కుదుపుల వల్ల (Sudden Jolt of Train) ఇద్దరు రైలు ప్రయాణికులు మరణించారు. జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 17 ఏండ్ల బాలిక పట్ల కొంతమంది యువకులు అమానుషంగా వ్యవహరించారు. లైంగిక వేధింపుల్ని ప్రతిఘటించిన బాలికను తీసుకెళ్లి ఓ రైలు కింద పడేశారు.
సికింద్రాబాద్-సిద్దిపేటకు కొత్తగా ఏర్పాటు చేసిన రైలు సర్వీసులో రోజువారీగా ప్రయాణం చేసేవారి కోసం సీజనల్ టికెట్ విధానాన్ని ప్రవేశ పెడుతూ దక్షిణమధ్యరైల్వే జోనల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెల �
man urinates on elderly couple in Train | రైలులో ప్రయాణించిన వృద్ధ దంపతులపై మద్యం సేవించిన వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. (man urinates on elderly couple in Train) దీంతో వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడ్ని రైలు నుంచి దించివేశారు.
సిద్దిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. చుక్చుక్ రైలు బండి రానే వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మంత్రి హరీశ్రావు కష్టంతో రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజల ఆనందానికి అవధులు లే
Man Killed In Encounter | రైలులో మహిళా పోలీస్పై దాడి చేసిన వ్యక్తి పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. ( Man Killed In Encounte) ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 30న అయోధ్య సమీపంలో సరయూ ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్లో మహిళా పోల�
నాంపల్లి నుంచి శాలిమార్ వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(18046)లో సోమవారం పొగలు వచ్చాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గరలో రైలును నిలిపివేశారు. బోగి నుంచి పొగలు వ్యాపిస్తుండటంతో ప్రయాణికులు భయం�
No Engine Train Moves | రైలు ఇంజిన్ లేకుండానే రైలు బోగీలు వేగంగా కదిలాయి. రోడ్డు, రైల్వే క్రాసింగ్ను దాటి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. (No Engine Train Moves) స్థానికులు ఇది చూసి నోరెళ్లబెట్టారు. రైల్వే అధికారులు కూడా ఆశ్చర�