జమ్మికుంట, మార్చి 5: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొన్న ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి(60)మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో భద్రపరిచారు.
వివరాలు తెలిసిన సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.