Suicide | అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాంగణంలో మంగళవారం గంజాయి మత్తులో యువత హల్చల్ చేసింది. రైళ్ల్లు, స్టేషన్లలో భిక్షాటన చేసే కొందరు అనాథ యువతీయువకులు మత్తులో రాళ్లు, కట్టెలతో కొట్టుకుంటుండగా ప�
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో (Visakha Express) దుండగులు చోరీకి యత్నించారు. అయితే రైల్వే పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు.
రైళ్లలో చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.2,98,000 విలువజేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసు�
Secunderabad | రైళ్లల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ. 2,98,000ల విలువ చేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్�
Kacheguda | జల్సాలకు అలవాటు పడి రద్దీ ఉన్న పలు రైళ్లలో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
రైలు ప్రయాణికులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తులపై రైల్వే పోలీస్ నిఘా పెట్టింది. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మూడేళ్లల్లో జరిగిన చైన్స్నాచర్లు, దొంగతనం, దోపిడీ కేసుల్లో అనేక మంది�