పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం సికింద్రాబాద్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చె
రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 4,50,000 విలువ చేసే 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డ
నాగర్సోల్ నుంచి నర్సా పూర్ వెళ్తున్న నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైలులో బుధ వారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. జనగామ జిల్లా నష్కల్-పెండ్యాల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలును ఆపి ఐ�
ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ఎస్సైని ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి చాకుతో బెదిరించిన కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక రైల్వే పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్ట
రైలెక్కే క్రమంలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన నీలం సుమంత్ (20) ఎల్బీనగర
Kazipet | కాజీపేట రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యార్డులో నిలిపి ఉంచిన కోచ్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్కు గురైన ఐదు ఏళ్ల బాలుడిని కిడ్నాపర్ల నుంచి రైల్వే పోలీసులు రక్షించారు. బెగ్గింగ్ మాఫియాలో ఉండి సహజీవనం చేస్తున్న ఓ జంటను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి కిడ్నాప్ (Kidnap) కలకలం సృష్టిస్తున్నది. ప్లాట్ఫామ్పై ఒంటరిగా ఉన్న ఐదేండ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గ�
India G20 Summit | దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జీ-20 సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు.
Mumbai station | ముంబై రైల్వే స్టేషన్ (Mumbai Railway Station) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళతో గొడవ పడుతున్న సమయంలో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్పై పడిపోయాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రైలు ఢీ కొని అతను అక్కడికక్కడే ప్రాణాలు క�
జైపూర్-ముంబై ఎక్స్ప్రెస్ రైల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. కాల్పులు జరిపి పారిపోతున్న కానిస్టేబుల్ను �
Dudhsagar Falls: దూద్సాగర్ను చూసేందుకు వెళ్లిన ట్రెక్కర్లకు ఊహించని షాక్ తగిలింది. రైల్వే ట్రాక్పై వెళ్తున్న యువకుల్ని పట్టుకుని వాళ్లతో గుంజీలు తీయించారు పోలీసులు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైర�