Karnataka Elections | న్యాల్కల్ : కర్ణాటకలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నుంచి డబ్బు, మద్యం తరలించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేష్, హద్నుర్ ఎస్ఐ వినయ�
రైలు కిందపడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఎస్సై అ క్బర్ కథనం ప్రకారం.. బాలానగర్కు చెందిన సిం ధు(24) పోలేపల్లి సెజ్లోని హెటిరో కంప�
రంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు.
రైళ్లలో మహిళాప్రయాణికుల మెడలోంచి బంగారు గొలుసులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
కుమారుడికి పెండ్లి ఖర్చుల దొంగతనాలకు పాల్పడి చివరకు ఓ మహిళ రైల్వే పోలీసులకు చిక్కింది. మంగళవారం నిజామాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే ఎస్సై ప్రణయ్ వివరాలను వెల్
Devarakadra | ఊర కుక్కలు వెంబడించడంతో.. భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన దే�
రైల్వే పోలీసుల అదుపులో ఇద్దరు ఆర్మీ జవాన్లు కుమ్రంభీం ఆసీఫాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్ రూరల్, జూలై 14 : సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజామొద్దీన్ వెళ్తున్న దురంతో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రె�
హైదరాబాద్ : అగ్నిపథ్ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత�
Uttar Pradesh | రైల్వే స్టేషన్లో ఓ వృద్ధురాలు ఒక ప్లాట్ఫామ్ పైనుంచి మరో ప్లాట్ఫామ్ పైకి వస్తున్నది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్నది. అయితే ఓ ట్రాక్పై నుంచి రైలు వస్తున్నది. దానిని గమనించిన రైల్వే పోలీసు
మారేడ్పల్లి : రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసి తప్పించుకొని తిరుగ�
హైదరాబాద్ : రెండు రోజుల క్రితం శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ చేసిన మిరాజ్ను రైల్వే పోలీసులు అరెస్టు చేశా�
డిస్పూర్ : అసోంలోని కరీంగంజ్ జిల్లా బదర్పూర్ రైల్వేజంక్షన్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చెల్లుబాటయ్యే వీసాలు, పాస్పోర్టులు లేవని అధికార వర్గాలు పేర�
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వచ్చే రైళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100 కి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమాచారం అందుకోవడంతో రైల్వే పోలీసులు �