హైదరాబాద్ : రైళ్లలో బాంబు పెట్టామంటూ రైల్వే పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. అగంతకుడి ఫో�
మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్లోని 4వ నంబర్ ఫ్లాట్ఫాంపై గుర్తు తెలియని వృద్ధురాలు అనారోగ్యం�
మారేడ్పల్లి : రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఐ ఫోన్ -13 ప్రో మాక్స్
మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రైల్వే స్టేషన్ ప్లాట్
కాచిగూడ : అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జీఆర్పీ పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడ రైల్వేస్
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హార్బర్ లైన్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. కానీ విఫలమైంది. రైలు పట్టాల పక్కన ఉన్న సదరు యువకుడు.. రైలు రావడాన్ని గమనించి.. పట్టాలపై
కాచిగూడ : మతిస్థిమితం సరిగాలేని ఓ వ్యక్తి రైల్వేస్టేషన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప�
Lingampally Railway Station | నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 63 లక్షల విలువ చేసే 336 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి ముంబై వెళ్లే ఎల్టీటీ ఎక్స
కాచిగూడ : రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి (35 ) ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ రైల్వేస్టే
మారేడ్పల్లి : పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు �
Jharkhand | జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైలు పట్టాలపై బాంబు పేలుడు సంభవించింది. దీంతో గర్వా రోడ్డు - బర్కానా మధ్య వస్తున్న ఓ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న పో�
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుడి వద్ద నుంచి 8 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్
కాచిగూడ : పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫలక్నామా