Woman Cooked Maggi In Train | ఒక మహిళ తన కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణించింది. అయితే కదులుతున్న రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ ద్వారా మ్యాగీ నూడుల్స్ వండింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మహిళ తీర�
రైలు ప్రమాదానికి బాధ్యులను చేస్తూ రైల్వే చరిత్రలో తొలిసారిగా ఇద్దరు రైల్వే ఇంజినీర్లపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ప్రత్యక్ష చర్య తీసుకున్నారు. థాణేలోని ముంబ్రా స్టేషన్ సమీపంలో జూన్ 9న జరిగిన
woman breaks AC coach window | ఒక మహిళ తన బిడ్డతో కలిసి రైలులో ప్రయాణించింది. అయితే ఆమె పర్సు చోరీ అయ్యింది. దీంతో ఆ మహిళ ఆగ్రహించింది. తన బిడ్డ పక్కన ఉండగా ఏసీ కోచ్ విండోను పగులగొట్టింది. అద్దం ముక్కలు అక్కడ చెల్లాచెదురుగా ప�
Teen Filming Reel Killed By Train | ఒక యువకుడు రైలు పట్టాలపై రీల్ చేశాడు. వేగంగా వచ్చిన రైలు అతడ్ని ఢీకొట్టింది. ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Falls From Bike, Run Over By Train | బైక్పై వెళ్తున్న వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్ జారడంతో పట్టాలపై పడ్డాడు. పైకి లేచిన అతడు బైక్ తీయబోయాడు. రైలు రావడాన్ని గమనించి తప్పిం
Railway Cop Snatches Woman's Mobile Phone | రైలులో ప్రయాణిస్తున్న మహిళ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను రైల్వే పోలీస్ అధికారి లాక్కున్నారు. దీంతో ఆమె షాక్ అయ్యింది. అయితే విండో వద్ద కూర్చొన్న ఆ మహిళకు స్నాచింగ్ సంఘటనలపై ఆయన జాగ్రత్తల
trains Coaches decouple | ఒక రైలులోని కోచ్లు గంటలోపు రెండుసార్లు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. రైల్వే అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుని కోచ్లను తిరిగి లింక్ చేశారు. ఈ సంఘటనల వల్ల ఆ రైలు ప్రయాణం ఆలస్�
Train Reverse | ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి కోసం రైలు ఏకంగా వెనక్కి వెళ్లింది. అతని ప్రాణాన్ని కాపాడేందుకు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ వెనక్కి వెళ్లొచ్చింది. ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన ఐలు రాజు గౌడ్(41) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. రైల్వే పోలీస్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజు గౌడ్ �
Women, Minors Rescued | మానవ అక్రమ రవాణాదారుల నుంచి 24 మంది మహిళలు, ముగ్గురు మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు. ఉద్యోగ నియామకాల పేరుతో నకిలీ పత్రాలతో వారిని రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నార�