కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్ష సెక్షన్లో మూడోలైన్ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు అసిఫాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ల మధ్య 11 కిలోమీటర్ల చివరి దశ పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలోని ఉత్తర, ద�
man harasses woman on train | రైలులో ప్రయాణించిన మహిళను ఒక వ్యక్తి వేధించాడు. అయితే ఆమె మౌనంగా ఉండలేదు. అతడికి తగిన గుణపాఠం చెప్పింది. ఆ వ్యక్తి ముఖానికి మేకప్, పెదవులకు లిప్స్టిక్ పెట్టడంతో పాటు అతడి చేతులకు గాజులు తొడి�
Train | సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీ రైలు బోగీని హనీమూన్ సూట్లా అలంకరించి కొత్త జంటకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దృశ్యాలు నెట్టింట హల్చల�
రైలు కిందపడి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ రైల్వే పోలీస్ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
Woman body in Box | రైలు స్లీపర్ కోచ్లో వదిలేసిన పెట్టెలోని యువతి మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. ఒక యువకుడితో సంబంధం నేపథ్యంలో కుమార్తెను ఆమె తండ్రి హత్య చేస�
Woman's Chopped Body On Train | రైలు స్లీపర్ కోచ్లో అనుమానాస్పద ఇనుప పెట్టెను పారిశుధ్య సిబ్బంది గుర్తించారు. తాళం పగులగొట్టి దానిని తెరిచి చూడగా మహిళ మృతదేహం భాగాలున్నాయి.
167 children rescued | సుమారు 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆ రైలును తనిఖీ చేశారు. వందలాది మంది బాలురను రక్షించారు. బాలల సంరక్షణ అధికారులకు వారిని అప్పగించారు.
Man In Burqa | ఒక వ్యక్తి బురఖా ధరించాడు. లోకల్ ట్రైన్లోని మహిళా కోచ్లో అతడు ప్రయాణించాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడి ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు.
జీవితంలో ఒక్కసారైనా హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం)లో జరిగే ప్రార్థనల్లో పాల్గొనాలని ప్రతీ సిక్కు కోరుకుంటాడు. ఇలా భక్తులతో బయలుదేరే రైళ్లు దేశం నలుమూలల నుంచి అమృత్సర్ చేరుకుంటాయి. వాటిలో ఒకటి స�
Mrunal Takhur | బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె నటించిన సినిమాల కంటే వ్యక్తిగత జీవితం, రూమర్లు, ఫోటోలు వంటి విషయాలే ఎక్కువ చర్చకు ద
సమయ పాలన పాటించడంలో మన రైల్వే శాఖ రోజురోజుకూ దిగజారుతుండటంపై పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో రైళ్ల సమయ పాలన 2021-22లో 90 శాతం ఉండగా, అది 2023-24 నాటికి 73.62 శాతానికి దిగజారినట్టు వెల్లడించింది.
Man Dies By Electrocution On Train | రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి ఒక వ్యక్తి దూకాడు. స్టేషన్కు చేరుకున్న రైలుపై పడి విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.