కాజీపేట- బల్లార్షా మార్గంలో శుక్రవారం రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిలిచిపోవాల్సి వచ్చింది. పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత�
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో గుర్తు తెలియని సుమారు 55-60 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
Train- Inspection Trolley Collison | రైలు పట్టాలు తనిఖీ చేసే రైల్వే ట్రాలీని రైలు ఢీకొట్టింది. దీంతో ట్రాలీ భాగం రైలు ఇంజిన్లో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఒక రైల్వే కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడించ�
వివిధ రైల్వే జోన్లు, డివిజన్లలో ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న పద్ధతులను ఏకతాటిపైకి తీసుకువస్తూ రైలు సిబ్బంది(రన్నింగ్ స్టాఫ్) కోసం కొత్త ఔట్స్టేషన్ విశ్రాంతి నిబంధనలను రైల్వే శాఖ శనివారం ప్రకటించింది.
Husband Loses Arm | డాక్టర్లైన దంపతులు రైలులో ప్రయాణించారు. మహిళ హ్యాండ్బ్యాగ్ను దొంగ లాక్కొన్నాడు. బ్యాగ్ పట్టుకున్న ఆమెను డోర్ వరకు లాక్కెళ్లాడు. అప్రమత్తమైన భర్త తన భార్యను కాపాడేందుకు ప్రయత్నించి చేతిని క�
బోధన్ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు మరోసారి రద్దయ్యింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.
Train Derailment Attempt | రైలుకు ప్రమాదం కలిగించేందుకు ముష్కరులు ప్రయత్నించారు. రైలు పట్టాలపై పొడవైన ఐరన్ పైపు, సిమ్మెంట్ పైపు ఉంచారు. లోకోపైలట్స్ సకాలంలో గుర్తించి రైలును నిలిపివేశారు.