నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడించ�
వివిధ రైల్వే జోన్లు, డివిజన్లలో ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న పద్ధతులను ఏకతాటిపైకి తీసుకువస్తూ రైలు సిబ్బంది(రన్నింగ్ స్టాఫ్) కోసం కొత్త ఔట్స్టేషన్ విశ్రాంతి నిబంధనలను రైల్వే శాఖ శనివారం ప్రకటించింది.
Husband Loses Arm | డాక్టర్లైన దంపతులు రైలులో ప్రయాణించారు. మహిళ హ్యాండ్బ్యాగ్ను దొంగ లాక్కొన్నాడు. బ్యాగ్ పట్టుకున్న ఆమెను డోర్ వరకు లాక్కెళ్లాడు. అప్రమత్తమైన భర్త తన భార్యను కాపాడేందుకు ప్రయత్నించి చేతిని క�
బోధన్ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు మరోసారి రద్దయ్యింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.
Train Derailment Attempt | రైలుకు ప్రమాదం కలిగించేందుకు ముష్కరులు ప్రయత్నించారు. రైలు పట్టాలపై పొడవైన ఐరన్ పైపు, సిమ్మెంట్ పైపు ఉంచారు. లోకోపైలట్స్ సకాలంలో గుర్తించి రైలును నిలిపివేశారు.
Woman's Body In Suitcase | రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సూట్కేస్లో కుక్క
Commits suicide | కాజీపేట రైల్వే జంక్షన్ శివారులోని వడ్డేపల్లి చెరువు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగుచూసింది.