హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం జరిగిందన్న కేసు కీలక మలుపు తిరిగింది. మార్చి 22న రాత్రి ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరిపిన పోలీసులు సంచలన నిర్ధారణకు వచ్చారు. సదరు యువతిపై అత్యాచారయత్నం జరగల
నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా? అని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్ర�
రైలు పట్టాలు దాటుతున్న రైల్వే ట్రాక్ మెన్ను రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది.
Man jumps in front of train | భార్య తనను మానసికంగా హింసిస్తున్నదని భర్త ఆరోపించాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత పట్టాలపై వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అతడి భార్యను పోలీసులు అరెస�
రైళ్లలో ప్రయాణికులు ప్రత్యేకించి మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. మొన్న ఎంఎంటీఎస్లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన మరవకముందే తాజాగా ఓ చిన్నారిని రైలులో ఒక వ్యక్తి లైంగికంగా వేధించి తన సెల్ఫోన్లో వీడి�
రైలులో ఓ మైనర్ బాలికను ఓ దుండగుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అర్ధరాత్రి సమయంలో రైలులో బాత్రూమ్కు వెళ్లిన బాలికను ఫోన్లో వీడియోలు తీసి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. రక్సెల్-సికింద్రాబా�
పెళ్లి కావడం లేదని ఓ ప్రభుత్వ వైద్యుడు జీవితం పై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్ర�
Train Hits SUV | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఒక ఎస్యూవీలో రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. ఆ వాహనం రైలు పట్టాల వద్ద చిక్కుకున్నది. ఇంతలో అటుగా వచ్చిన �
Truck Collides With Train | రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. అటుగా వచ్చిన రైలు ఆ లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ లారీ రెండు ముక్కలైంది. రైలు ఇంజిన్ ముందు భాగం వద్ద పొగలు వచ్చాయి.
రైలును హైజాక్ చేసి వందల మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్న వేర్పాటువాద తీవ్రవాదులందరినీ చంపివేసినట్టు పాకిస్థాన్ సైన్యం బుధవారం ప్రకటించింది. సైనిక ఆపరేషన్ అనంతరం బందీలందరికీ విముక్తి కల్పించి�
Hyderabad | రైలు(Train) కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య(Commits suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఒడిశాలోని కోరాపుట్ నుంచి మహారాష్ట్రకు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సికింద్ర
Train Passes Over | కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పిన అతడు ప్లాట్ఫారమ్ నుంచి జారి రైలు పట్టాల వద్ద పడ్డాడు. దీంతో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు.