రైలును హైజాక్ చేసి వందల మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్న వేర్పాటువాద తీవ్రవాదులందరినీ చంపివేసినట్టు పాకిస్థాన్ సైన్యం బుధవారం ప్రకటించింది. సైనిక ఆపరేషన్ అనంతరం బందీలందరికీ విముక్తి కల్పించి�
Hyderabad | రైలు(Train) కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య(Commits suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఒడిశాలోని కోరాపుట్ నుంచి మహారాష్ట్రకు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సికింద్ర
Train Passes Over | కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పిన అతడు ప్లాట్ఫారమ్ నుంచి జారి రైలు పట్టాల వద్ద పడ్డాడు. దీంతో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు.
రైళ్ల నిర్వహణలో అత్యంత కీలకమైన వాటిలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ ఒకటి. రైళ్లలో ఏర్పడే సమస్యలను పరిషరించేందుకు దెబ్బతిన్న పరికరాలను మార్చేందుకు ఈ షెడ్లు ఉపయోగపడతాయి. దక్షిణ మధ్య రైల్వేలో లోకోమోటివ్(ర
Suicide | తల్లిదండ్రుల కళలను, తన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్ సీటు సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డా ఫలితం రాకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
‘ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు అక్షరాలా మూడు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. విశాఖపట్టణానికి చెందిన రైల్వే స్టేషన్ మాస్
Bangladeshi Teen Hit By Speeding Train | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువకులు సాహసాలు చేస్తున్నారు. ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది. రైలు పట్టాల వద్ద రీల్ చేసేందుకు కొ�
Train Derail In Assam | అగర్తల-ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఎనిమిది కోచ్లు ఒక పక్కకు ఒరిగిపోయాయి. రైలు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అస్సాంలోని దిబోలాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగి
Train | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరం ట్రాఫిక్కు (traffic jam) పేరుగాంచింది. ఇక నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై పరుగు పెట్టే చుక్ చుక్ రైళ్లకూ (Train) నగరంలో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.
పండుగల సమయాల్లో టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించేవారిని నిరోధించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతున్నది. టిక్కెట్ లేకుండా ప్రయాణించే పోలీసులపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నది. రైల్వే శాఖ ఈ నెల 20న దేశంలో�