రైళ్ల నిర్వహణలో అత్యంత కీలకమైన వాటిలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ ఒకటి. రైళ్లలో ఏర్పడే సమస్యలను పరిషరించేందుకు దెబ్బతిన్న పరికరాలను మార్చేందుకు ఈ షెడ్లు ఉపయోగపడతాయి. దక్షిణ మధ్య రైల్వేలో లోకోమోటివ్(ర
Suicide | తల్లిదండ్రుల కళలను, తన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్ సీటు సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డా ఫలితం రాకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
‘ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు అక్షరాలా మూడు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. విశాఖపట్టణానికి చెందిన రైల్వే స్టేషన్ మాస్
Bangladeshi Teen Hit By Speeding Train | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువకులు సాహసాలు చేస్తున్నారు. ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది. రైలు పట్టాల వద్ద రీల్ చేసేందుకు కొ�
Train Derail In Assam | అగర్తల-ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఎనిమిది కోచ్లు ఒక పక్కకు ఒరిగిపోయాయి. రైలు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అస్సాంలోని దిబోలాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగి
Train | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరం ట్రాఫిక్కు (traffic jam) పేరుగాంచింది. ఇక నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై పరుగు పెట్టే చుక్ చుక్ రైళ్లకూ (Train) నగరంలో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.
పండుగల సమయాల్లో టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించేవారిని నిరోధించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతున్నది. టిక్కెట్ లేకుండా ప్రయాణించే పోలీసులపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నది. రైల్వే శాఖ ఈ నెల 20న దేశంలో�
train derailment attempt | రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదానికి గురి చేసే ప్రయత్నాలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ తరహా దుండగుల దుశ్చర్య బయటపడింది. రైలు పట్టాలను కలిపి ఉంచే ఫిష్ ప్లేట్ను గుర్తు తెలియని �
బిలాస్పూర్ రోడ్-రుద్రాపూర్ సిటీ మధ్య ప్రయాణిస్తున్న గుజరాత్ మెయిల్కు తాజాగా పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై అడ్డంగా ఉన్న 6 మీటర్ల ఇనుప స్తంభాన్ని లోకో పైలట్ గుర్తించి రుద్రాపూర్ సిటీ స్టేష�
బ్రిటన్లో విచిత్ర ఘటన జరిగింది. శనివారం ఉదయం దక్షిణ ఇంగ్లండ్లోని రీడింగ్ నుంచి గాట్విక్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన ఓ రైలు గోమ్షాల్ వద్దకు చేరుకోగానే ఓ బోగీలోకి రెండు ఉడుతలు ప్రవేశించాయి. దీంతో ఆ బో�
Train accident | పట్టాలు దాటుతుండగా ఓ వ్యక్తిని రైలు(Train) ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి (Man died )చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పొలాల మధ్యలో రైలు ఇంజిన్ కనిపించడంతో స్థానికులు, అధికారులు అవాక్కయ్యారు. అది అక్కడికి ఎలా వచ్చిందబ్బా! అని ఆశ్చర్యపోయారు. బీహార్లోని గయ జిల్లా, రఘునాథ్పుర్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. వజీర్�
సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.