Crime news | రైల్లోంచి(Train) ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి(Person Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Hit by a train | రైలు పట్టాల పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని రైలు( Train) ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి(Man died) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జార్ఖండ్లోని బడాబంబూ వద్ద జరిగిన హౌరా-ముంబై రైలు ప్రమాదం రైల్వేశాఖ అసమర్థ నిర్వహణను మరోసారి వేలెత్తి చూపిస్తున్నది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒక ట్రాక్ మ
సికింద్రాబాద్- గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో ఈ నెల 19 నుంచి స్�
Committed suicide | మనస్థాపంతో రైలు(Train) కిందపడి కూలి ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.
రైలులో (Train) నుంచి కింద పడిన భార్యను కాపాడబోయిన భర్త మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతలులు ప్రశాం�
Student suicide | తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కట్టాలని కొడుకుకు డబ్బులిస్తే.. ఆ డబ్బులను బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకు�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మరో ఆటో డ్రైవర్ మరణానికి కారణమైంది. ఆరు నెలలుగా ఆటోకు గిరాకీ లేక.. ఆటో ఫైనాన్స్కు ఈఎంఐ చెల్లించలేక ఆదివారం ఓ ఆటో డ్రైవర్ రైలు కింద పడి బలవన్మరణాని
Pranksters Splash Water On Train | రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ
Upper Berth Falls On Man | స్లీపర్ కోచ్లోని పై బెర్త్ ప్రయాణికుడు చైన్ను సరిగా అమర్చలేదు. ఈ నేపథ్యంలో ఆ బెర్త్ పడటంతో కింది బెర్త్పై ఉన్న వృద్ధుడైన రైలు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే అన్ రిజర్వ్డ్ బోగీలైన జనరల్ కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.