కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్కు వచ్చాడు.
Fine to Railways | రైలులో అపరిశుభ్రత, డర్టీగా టాయిలెట్లు, వాటర్ లేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల ఒక ప్రయాణికుడు మానసిక క్షోభ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సేవల లోపంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
Man Hangs in Train | ఒక వ్యక్తి రైలు కంపార్ట్మెంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. (Man Hangs in Train) ఈ విషయం తెలిసిన రైల్వే పోలీసులు, అధికారులు ఆ కంపార్ట్మెంట్ను వేరు చేశారు. దీంతో ఆ రైలు ఆలస్యంగా ఆ స్టేష�
Car Narrowly Avoids Collision With Train | రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల సమీపంలో నిర్లక్ష్యంగా కారును ఒక వ్యక్తి నిలిపి ఉంచాడు. ఇంతలో ఒక రైలు ఆ పట్టాల మీదుగా వెళ్లింది. రైలు పట్టాలు, గేట్ మధ్య కారు ఉండటంతో ట్రైన్ లోకోపైలట్ �
Train | సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది మొబైల్ ఛార్జింగ్ పెడుతుంటారు. కొందరైతే ల్యాప్టాప్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం వాతావరణం చల్లగా ఉందని నీళ్లు క�
Train Passengers Panic | స్లీపర్ కోచ్లో మిడిల్ బెర్త్ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీ�
రైలు కిందపడి గుర్తుతెలియని యువతీయువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రై ల్వేస్టేషన్ సమీపంలోని 115వ మైలు వద్ద శనివా రం రాత్రి జరిగింది.
woman and her two children miraculously survived | రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ ఇద్దరు పిల్లలతోపాటు ప్లాట్ఫారమ్ నుంచి రైలు పట్టాల వద్ద పడింది. ఆ రైలు కదలడంతో పిల్లలను కాపాడుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
ఆదివారం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు వెళ్తున్న కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో ఉదయం 9.50 గంటలకు బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపం వద్ద బ్రే�
(Woman Beats Up Man With Slippers | రైలులో వేధించిన వ్యక్తికి ఒక మహిళ బుద్ధి చెప్పింది. అతడి చెంపతోపాటు ప్రైవేట్ భాగాలపై చెప్పుతో కొట్టింది. (Woman Beats Up Man With Slippers) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Indian Railways | దేశంలోని రైలు ప్రయాణికుల్లో 95.3 శాతం జనరల్, స్లీపర్ క్లాసుల్లోనే ప్రయాణిస్తున్నారు. కేవలం 4.7 శాతం మాత్రమే ఏసీ కోచ్ల్లో వెళుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ విడుదల చేసిన డాటా వెల్లడించింది. ఈ ఏడాది