Train | సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది మొబైల్ ఛార్జింగ్ పెడుతుంటారు. కొందరైతే ల్యాప్టాప్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం వాతావరణం చల్లగా ఉందని నీళ్లు క�
Train Passengers Panic | స్లీపర్ కోచ్లో మిడిల్ బెర్త్ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీ�
రైలు కిందపడి గుర్తుతెలియని యువతీయువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రై ల్వేస్టేషన్ సమీపంలోని 115వ మైలు వద్ద శనివా రం రాత్రి జరిగింది.
woman and her two children miraculously survived | రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ ఇద్దరు పిల్లలతోపాటు ప్లాట్ఫారమ్ నుంచి రైలు పట్టాల వద్ద పడింది. ఆ రైలు కదలడంతో పిల్లలను కాపాడుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
ఆదివారం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు వెళ్తున్న కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో ఉదయం 9.50 గంటలకు బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపం వద్ద బ్రే�
(Woman Beats Up Man With Slippers | రైలులో వేధించిన వ్యక్తికి ఒక మహిళ బుద్ధి చెప్పింది. అతడి చెంపతోపాటు ప్రైవేట్ భాగాలపై చెప్పుతో కొట్టింది. (Woman Beats Up Man With Slippers) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Indian Railways | దేశంలోని రైలు ప్రయాణికుల్లో 95.3 శాతం జనరల్, స్లీపర్ క్లాసుల్లోనే ప్రయాణిస్తున్నారు. కేవలం 4.7 శాతం మాత్రమే ఏసీ కోచ్ల్లో వెళుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ విడుదల చేసిన డాటా వెల్లడించింది. ఈ ఏడాది
Train on Fire | న్యూఢిల్లీ నుంచి బీహర్లోని దర్భంగా వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. (Train on Fire) గమనించిన కొందరు ప్రయాణాకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దూకారు. ఉత్తరప్రదేశ్�
Fire Breaks Out In Train | రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పటాకులు తీసుకెళ్లాడు. అతడు సిగరెట్ వెలిగించడంతో ఆ పటాకులు పేలాయి. దీంతో ఆ రైలులో మంటలు చెలరేగాయి. (Fire Breaks Out In Train) ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది.
Sudden Jolt of Train | వేగంగా వెళ్తున్న రైలును ఎమర్జెన్సీ బ్రేకులతో నిలిపివేశారు. అయితే ఆకస్మిక కుదుపుల వల్ల (Sudden Jolt of Train) ఇద్దరు రైలు ప్రయాణికులు మరణించారు. జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 17 ఏండ్ల బాలిక పట్ల కొంతమంది యువకులు అమానుషంగా వ్యవహరించారు. లైంగిక వేధింపుల్ని ప్రతిఘటించిన బాలికను తీసుకెళ్లి ఓ రైలు కింద పడేశారు.
సికింద్రాబాద్-సిద్దిపేటకు కొత్తగా ఏర్పాటు చేసిన రైలు సర్వీసులో రోజువారీగా ప్రయాణం చేసేవారి కోసం సీజనల్ టికెట్ విధానాన్ని ప్రవేశ పెడుతూ దక్షిణమధ్యరైల్వే జోనల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెల �