మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంటున్న క్రమంలో ఎస్-3
train derails in Pakistan | ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
Vande Bharat | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat), అందులో అందిస్తున్న ఆహారం నాణ్యతపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వందే భారత్ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్�
ఉత్తరప్రదేశ్లో ఓ రైలు ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో బొద్దింక వచ్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆలూ కూరలో బొద్దింక కనిపించడంతో షాకైన ప్రయాణికుడు దాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టి ‘నా డబ
Train | ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ (Shahjahanpur) రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గుర�
గత ఇరువై ఏండ్లలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందా, కాదా అని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను ఆదేశించింది. కుట్ర కోణంలో దర్యాప్తును సీబీఐకి అప్
Viral Video | రైల్వే స్టేషన్లోని రైలు పట్టాలపై తలపెట్టి పడుకొని ఆత్మహత్యకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన మహిళా కానిస్టేబుల్ అతడ్ని తృటిలో కాపాడారు. ఈ వీడియో
సిద్దిపేటకు (Siddipet) వీలైనంత తొందర్లో రైలు (Train) కూత వినిపించాలని, యుద్ధప్రాతిపదికన ట్రాక్ (Railway track) నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
Human Trafficking | రైలులో అక్రమంగా తరలిస్తున్న 59 మంది పిల్లలను ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు కాపాడారు. మానవ అక్రమ రవాణాకు (Human Trafficking) సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన 59 మంది చిన్నారులను దానా
Train misses station halt | ఒక రైలు స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ స్టేషన్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు. (Train misses station halt) అయితే పొరపాటును గ్రహించిన లోకో పైలట్ సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ రైలును వెనక్కి �
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని నావంద్గి రైల్వేస్టేషన్లో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగుతలేదని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్�
ఇన్స్టా మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం సనత్నగర్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్నగర్ శ్రీరామ్నగర్కు చెందిన మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ సర్ఫరా�
ఆయన బీజేపీకి చెందిన లోక్సభ ఎంపీ. సారు రైలులో ప్రయాణిస్తుంటే దోమలు కుట్టాయి. ఇంకేముంది.. రైల్వే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. రైలును ఆపేసి మరీ ఎంపీ గారిని కరిచిన దోమల అంతుచూశారు. ఈ తతంగమంతా ఢిల్లీ ను�