గుజరాత్లోని గోద్రా-2002 రైలు దహనం కేసులో 8 మంది నిందితులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురి బెయిల్ను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది ఇప్ప
మండలంలోని ఫకీరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని రైలు కింద పడి ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ తెలిపారు.
రైలు కిందపడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఎస్సై అ క్బర్ కథనం ప్రకారం.. బాలానగర్కు చెందిన సిం ధు(24) పోలేపల్లి సెజ్లోని హెటిరో కంప�
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధ�
coaching centre | కోచింగ్ క్లాస్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే కోచింగ్ సెంటర్లోకి (coaching centre) ప్రవేశం నిరాకరించడంతో మనస్తాపం చెంది రైల్వే స్టేషన్కు చేరుకుంది.
వందేభారత్ రైళ్లను తామే తెచ్చామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. కానీ, దీని రూపకల్పనకు కష్టపడ్డ వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే.. సుధాంశుమణి. ఈ రైలు తయారీ అనుమతి కోసం ఆయ న ఏకంగా రైల్వే బోర్డు చైర్మన్
ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి రాజకీయాలను వినియోగించుకొని రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును దేశానికి తెస్తున్నామని బింకాలు పలికే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు..
కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా ఆ రైలులో గంజాయి తరలుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం మధిర ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్, జీఆర్పీ
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం మీదుగా వెళ్తూ నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది.
Women smoke in Train | రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి, అందులోని మహిళలు కాల్చిన సిగరెట్లు, గంజాయి వాసనతో పాటు, వారి చర్యలను భరించలేకపోయాడు. తన మొబైల్లో దీనిని రహస్యంగా వీడియో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియో క్లిప్ను �
Vande Bharat Express | సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్' తయారీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. సాంకేతిక భాగస్వామ్యం పేరిట జాతి సంపదను ప్రైవేట్ సంస్థలకు దోచి పెట్టేందుకు సిద్ధమ�
ఒక రైలులోని జనరల్ బోగి ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. అందులో కొందరు వలస కార్మికులు కూడా ఉన్నారు. అయితే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి అడిగాడు. తమిళా, హిందీనా అని ప్రశ్నించా