man urinates on elderly couple in Train | రైలులో ప్రయాణించిన వృద్ధ దంపతులపై మద్యం సేవించిన వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. (man urinates on elderly couple in Train) దీంతో వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడ్ని రైలు నుంచి దించివేశారు.
సిద్దిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. చుక్చుక్ రైలు బండి రానే వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మంత్రి హరీశ్రావు కష్టంతో రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజల ఆనందానికి అవధులు లే
Man Killed In Encounter | రైలులో మహిళా పోలీస్పై దాడి చేసిన వ్యక్తి పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. ( Man Killed In Encounte) ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 30న అయోధ్య సమీపంలో సరయూ ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్లో మహిళా పోల�
నాంపల్లి నుంచి శాలిమార్ వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(18046)లో సోమవారం పొగలు వచ్చాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గరలో రైలును నిలిపివేశారు. బోగి నుంచి పొగలు వ్యాపిస్తుండటంతో ప్రయాణికులు భయం�
No Engine Train Moves | రైలు ఇంజిన్ లేకుండానే రైలు బోగీలు వేగంగా కదిలాయి. రోడ్డు, రైల్వే క్రాసింగ్ను దాటి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. (No Engine Train Moves) స్థానికులు ఇది చూసి నోరెళ్లబెట్టారు. రైల్వే అధికారులు కూడా ఆశ్చర�
‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్నారో కవి. భారతీయ రైళ్లు నిజంగానే దీనిని సార్థకం చేసుకున్నాయి. అయితే, రైలు మాత్రమే కాదు.. రైల్వే ప్రాజెక్టులు కూడా లేటేనని తాజాగా వెల్లడైంది. మౌలిక సదుపాయాల రంగంలో
Man Knocks Out Passenger | మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పక్కన కూర్చొన్న ప్రయాణికుడి భుజంపై తలపెట్టి నిద్రపోయాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ఆగ్రహించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ముద�
రైలులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20కిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంటున్న క్రమంలో ఎస్-3
train derails in Pakistan | ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
Vande Bharat | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat), అందులో అందిస్తున్న ఆహారం నాణ్యతపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వందే భారత్ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్�
ఉత్తరప్రదేశ్లో ఓ రైలు ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో బొద్దింక వచ్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆలూ కూరలో బొద్దింక కనిపించడంతో షాకైన ప్రయాణికుడు దాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టి ‘నా డబ
Train | ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ (Shahjahanpur) రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గుర�