Train misses station halt | ఒక రైలు స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ స్టేషన్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు. (Train misses station halt) అయితే పొరపాటును గ్రహించిన లోకో పైలట్ సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ రైలును వెనక్కి �
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని నావంద్గి రైల్వేస్టేషన్లో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగుతలేదని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్�
ఇన్స్టా మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం సనత్నగర్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్నగర్ శ్రీరామ్నగర్కు చెందిన మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ సర్ఫరా�
ఆయన బీజేపీకి చెందిన లోక్సభ ఎంపీ. సారు రైలులో ప్రయాణిస్తుంటే దోమలు కుట్టాయి. ఇంకేముంది.. రైల్వే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. రైలును ఆపేసి మరీ ఎంపీ గారిని కరిచిన దోమల అంతుచూశారు. ఈ తతంగమంతా ఢిల్లీ ను�
గుజరాత్లోని గోద్రా-2002 రైలు దహనం కేసులో 8 మంది నిందితులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురి బెయిల్ను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది ఇప్ప
మండలంలోని ఫకీరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని రైలు కింద పడి ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ తెలిపారు.
రైలు కిందపడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఎస్సై అ క్బర్ కథనం ప్రకారం.. బాలానగర్కు చెందిన సిం ధు(24) పోలేపల్లి సెజ్లోని హెటిరో కంప�
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధ�
coaching centre | కోచింగ్ క్లాస్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే కోచింగ్ సెంటర్లోకి (coaching centre) ప్రవేశం నిరాకరించడంతో మనస్తాపం చెంది రైల్వే స్టేషన్కు చేరుకుంది.
వందేభారత్ రైళ్లను తామే తెచ్చామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. కానీ, దీని రూపకల్పనకు కష్టపడ్డ వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే.. సుధాంశుమణి. ఈ రైలు తయారీ అనుమతి కోసం ఆయ న ఏకంగా రైల్వే బోర్డు చైర్మన్
ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి రాజకీయాలను వినియోగించుకొని రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును దేశానికి తెస్తున్నామని బింకాలు పలికే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు..
కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా ఆ రైలులో గంజాయి తరలుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం మధిర ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్, జీఆర్పీ
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం మీదుగా వెళ్తూ నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది.