Viral Video | భార్యాభర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఓ వ్యక్తి తన భార్యకు ఎంతో ప్రేమతో నెయ�
Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
వందే భారత్ ఎక్స్ప్రెస్కు మరో ప్రమాదం ఎదురైంది. ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం 8.17 గంటలకు అతుల్ సమీపంలో పశువును ఢీకొంది.
Diwali 2022 | భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో దేశంలోని రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇక పండగ�
మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. లైనులో నిలబడే పని లేకుండా వాట్సాప్లోనే టికెట్ వచ్చేలా హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్లో 8341146468 నంబరుకు మెసేజ్ పంపగానే ఓ లింకు వస్తుంది. ఏ
రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో చోరీకి ఒక దొంగ ప్రయత్నించాడు. రైలు బోగి కిటికీ నుంచి చేతిని లోపలికి పెట్టి సెల్ ఫోన్ను లాక్కోబోయాడు. గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ దొంగ చేతిని, �
రైళ్లల్లో రిజర్వేషన్లను తనిఖీ చేసే టీటీలు సాధారణంగా ఓ కాగితాల కట్ట పట్టుకొని తిరిగేవారు. రైలు కదిలిన తర్వాత ఖాళీగా ఉండిపోయిన బెర్తులనుTrainతమ ఇష్టానుసారం కేటాయించేవారు.
సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని అధిక సెక్షన్లలో సోమవారం నుంచి రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్ : ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యేందుకు యువత పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క వీడియోతో ఓవర్నైట్లో ఫేసమ్ అవుతామనుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస�
రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల పట్టాల మీదుగానే రోడ్లు వెళ్తుంటాయి. అక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మూడు రైలు పట్టాల మీదుగా వెళ్�
రైళ్లలో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశ�
మారేడ్పల్లి, ఆగస్టు 8 : మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ్�
రాంచీ: ఒక ఎద్దు ఒంటరిగా రైలులో ప్రయాణించింది. దానిని కంపార్ట్మెంట్లోకి ఎక్కించిన కొందరు, చివరి రైల్వే స్టేషన్లో దించమని అందులోని ప్రయాణికులను కోరారు. ఈ వింత సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. సుమార
నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో దక్షిణ మధ్య రైల్వే ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది