రైళ్లలో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశ�
మారేడ్పల్లి, ఆగస్టు 8 : మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ్�
రాంచీ: ఒక ఎద్దు ఒంటరిగా రైలులో ప్రయాణించింది. దానిని కంపార్ట్మెంట్లోకి ఎక్కించిన కొందరు, చివరి రైల్వే స్టేషన్లో దించమని అందులోని ప్రయాణికులను కోరారు. ఈ వింత సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. సుమార
నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో దక్షిణ మధ్య రైల్వే ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది
Uttar Pradesh | రైల్వే స్టేషన్లో ఓ వృద్ధురాలు ఒక ప్లాట్ఫామ్ పైనుంచి మరో ప్లాట్ఫామ్ పైకి వస్తున్నది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్నది. అయితే ఓ ట్రాక్పై నుంచి రైలు వస్తున్నది. దానిని గమనించిన రైల్వే పోలీసు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు అతి సమీపంలో రైళ్లకు �
రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యా�
గూడ్స్ రైలు మీద బస్సులు వెళ్తున్న దృశ్యం పెద్దపల్లి జిల్లాలో స్థానికులను ఆకట్టుకొన్నది. కర్నాటక నుంచి హిమాచల్ప్రదేశ్కు ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను గూడ్స్లో తీసుకెళ్లారు.
ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో నెటిజన్లకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. అందులో ఒక పిల్లాడు ఆల్మోస్ట్ రైలు కింద పడిపోబోయి తప్పించుకున్నాడు. ఈ ఘటన టొరంటోలో జరిగినట్లు సమాచారం. ఈ వీడియోను ట్విట్టర్�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని శబరి ఎక్స్ప్రెస్ రైల్లో బాంబు పెట్టాం.. అంటూ గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేశాడు. భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇ
ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బో
రైలులో వెళ్లాలంటే ఏం చేయాలి..? ముందుగా టికెట్ తీసుకోవాలి.. అయితే ఓ రైలుంది.. అందులో వెళ్లాలంటే టికెట్ అవసరం లేదు. టికెట్ లేకుండా ట్రైన్ జర్నీయా.. వినడానికే ఎంతో బాగుంది కదూ..