Uttar Pradesh | రైల్వే స్టేషన్లో ఓ వృద్ధురాలు ఒక ప్లాట్ఫామ్ పైనుంచి మరో ప్లాట్ఫామ్ పైకి వస్తున్నది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్నది. అయితే ఓ ట్రాక్పై నుంచి రైలు వస్తున్నది. దానిని గమనించిన రైల్వే పోలీసు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు అతి సమీపంలో రైళ్లకు �
రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యా�
గూడ్స్ రైలు మీద బస్సులు వెళ్తున్న దృశ్యం పెద్దపల్లి జిల్లాలో స్థానికులను ఆకట్టుకొన్నది. కర్నాటక నుంచి హిమాచల్ప్రదేశ్కు ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను గూడ్స్లో తీసుకెళ్లారు.
ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో నెటిజన్లకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. అందులో ఒక పిల్లాడు ఆల్మోస్ట్ రైలు కింద పడిపోబోయి తప్పించుకున్నాడు. ఈ ఘటన టొరంటోలో జరిగినట్లు సమాచారం. ఈ వీడియోను ట్విట్టర్�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని శబరి ఎక్స్ప్రెస్ రైల్లో బాంబు పెట్టాం.. అంటూ గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేశాడు. భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇ
ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బో
రైలులో వెళ్లాలంటే ఏం చేయాలి..? ముందుగా టికెట్ తీసుకోవాలి.. అయితే ఓ రైలుంది.. అందులో వెళ్లాలంటే టికెట్ అవసరం లేదు. టికెట్ లేకుండా ట్రైన్ జర్నీయా.. వినడానికే ఎంతో బాగుంది కదూ..
ప్రయాణికులు తమ చిన్నారులతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారత రైల్వే బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా లక్నో మెయిల్లో దిగువన ప్రధాన బెర్తుల
కాచిగూడ నుంచి సిద్దిపేట జిల్లా కొడకండ్ల వరకు రైల్ కూత పెట్టింది. కాచిగూడ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపారు. మద్యాహ్నం 3:
Madhira | మధిర రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణ వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని, దీనిని నగర ప్రయాణికులు అంతా వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇన్ఛార్జ్ జీఎం అరుణ్ క