బ్రస్సెల్స్ : రైల్వే స్టేషన్లోకి రైలు వస్తుండగా ఒక వ్యక్తి మహిళను పట్టాల మీదకు తోసివేశాడు. అయితే అద`ష్టవశాత్తు ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన బెల్జియంలో జరి�
మారేడ్పల్లి : గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అమ్ముగూడ-సనత్నగర్ రైల్వే ట్రాక్ పై గ�
బెర్లిన్: వేగంగా వెళ్తున్న రైలులో ఒక వ్యక్తి కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో పలువురు గాయపడ్డారు. జర్మనీలోని బవేరియాలో శనివారం ఈ ఘటన జరిగింది. ఐసీఈ హైస్పీడ్ ట్రైన్లో ఒక దుండగుడు కత్తితో ప్రయాణి�
ముంబై, అక్టోబర్ 9: ఓ రైలులో 20 ఏండ్ల మహిళపై 8 మంది దోపిడీదొంగలు గ్యాంగ్రేప్ చేశారు. 16 మంది ప్రయాణికులను చావబాది సొత్తు దోచుకున్నారు. లక్నో నుంచి ముంబై వెళుతున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో శుక్రవారం రాత్రి ఈ
న్యూఢిల్లీ: రైలు ప్రయాణం రానున్న రోజుల్లో మరింత భారం కానున్నది. నవీకరించిన లేదా భవిష్యత్తులో నవీకరించే స్టేషన్లలో రైలు ఎక్కినా, దిగినా ప్రయాణికులపై అదనపు చార్జీ విధించాలని రైల్వేశాఖ భావిస్తున్నది. టిక�
ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస
Mumbai | ఓ మహిళ రన్నింగ్ ట్రైన్ను ఎక్కబోతుండగా.. ప్రమాదవశాత్తు కింద పడింది. ఈ ఘటన ముంబైలోని వాసయి రోడ్డు రైల్వే జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఓ రైలు నెమ్మదిగా ముందుకెళ్తోంది. ఈ సమయంలో ఇద్దరు మ
ప్రతీ ప్రయాణికుడి సమయం విలువైందేసుప్రీంకోర్టు కీలక తీర్పున్యూఢిల్లీ: రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రతీ ప్రయాణికుడి సమయం వి�
న్యూఢిల్లీ : రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం పట్ల భారతీయ రైల్వేలను తీవ్రంగా ఆక్షేపించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ తరహా ఘటనతో విమానం మిస్ అయినందుకు ఓ వ్యక్తికి రూ 30,000 పరిహారం చెల్లించాలని ఆదే
Suicide | ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషీయన్గా పని చేస్తున్న ఓ యువకుడు (18) వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా శివార్లలో శనివారం తెల్ల�
అమ్రేలీ, ఆగస్టు 22: గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో గూడ్స్ రైలు ఢీకొని సింహం చనిపోయింది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖడ్లాకా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయింది మగసింహం అని, వ�