అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. మైనస్ డిగ్రీల్లో నమోదు అవుతున్నాయి. షికాగోలో మంచు దట్టంగా కురుస్తున్నది. రైలు పట్టాలపై మంచు పేరుకుపోయి, పట్టాలు సంకోచం చెంది రైలు �
పాట్నా: రైల్వే పరీక్షల నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు శుక్రవారం బీహార్ బంద్ చేపట్టాయి. చాలా చోట్ల విద్యార్థులు రోడ్ల మీద టైర్లను తగులబెట్టారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొ�
నేరుగా దేశరాజధానికి రైలు ప్రధాన జంక్షన్లు, స్టేషన్లలో ఆగదు రాష్ట్ర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీలు పెద్దపల్లి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ – న�
అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం-జాడుపుడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడుని కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణా రావు(34)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లగ�
బ్రస్సెల్స్ : రైల్వే స్టేషన్లోకి రైలు వస్తుండగా ఒక వ్యక్తి మహిళను పట్టాల మీదకు తోసివేశాడు. అయితే అద`ష్టవశాత్తు ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన బెల్జియంలో జరి�
మారేడ్పల్లి : గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అమ్ముగూడ-సనత్నగర్ రైల్వే ట్రాక్ పై గ�
బెర్లిన్: వేగంగా వెళ్తున్న రైలులో ఒక వ్యక్తి కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో పలువురు గాయపడ్డారు. జర్మనీలోని బవేరియాలో శనివారం ఈ ఘటన జరిగింది. ఐసీఈ హైస్పీడ్ ట్రైన్లో ఒక దుండగుడు కత్తితో ప్రయాణి�
ముంబై, అక్టోబర్ 9: ఓ రైలులో 20 ఏండ్ల మహిళపై 8 మంది దోపిడీదొంగలు గ్యాంగ్రేప్ చేశారు. 16 మంది ప్రయాణికులను చావబాది సొత్తు దోచుకున్నారు. లక్నో నుంచి ముంబై వెళుతున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో శుక్రవారం రాత్రి ఈ
న్యూఢిల్లీ: రైలు ప్రయాణం రానున్న రోజుల్లో మరింత భారం కానున్నది. నవీకరించిన లేదా భవిష్యత్తులో నవీకరించే స్టేషన్లలో రైలు ఎక్కినా, దిగినా ప్రయాణికులపై అదనపు చార్జీ విధించాలని రైల్వేశాఖ భావిస్తున్నది. టిక�
ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస
Mumbai | ఓ మహిళ రన్నింగ్ ట్రైన్ను ఎక్కబోతుండగా.. ప్రమాదవశాత్తు కింద పడింది. ఈ ఘటన ముంబైలోని వాసయి రోడ్డు రైల్వే జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఓ రైలు నెమ్మదిగా ముందుకెళ్తోంది. ఈ సమయంలో ఇద్దరు మ