బెంగాల్కు చెందిన గఫూర్ అలీముల్లాకు ఓ గుర్రం ఉంది. అదంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఇటీవల ఆ గుర్రాన్ని సొంతూరు నేత్ర నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ దుర్గాపూర్కు
గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాదారులు రూటు మార్చారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో పట్టుబడకుండా వేషం మార్చేస్తున్నారు. 20 - 25 ఏండ్ల యువకులను ఎంపిక చేసుకుని వారిని కాలేజీ వి�
ఓమ్వతీ… యూపీలోని ఓ మారుమూల పల్లెలో రైతు కూలీ. రోజువారీ లాగే తన పొలం పనుల కోసం రైలు పట్టాల వెంబడి నడుస్తూ వెళ్తోంది. ఎందుకో గానీ… ఆమె కన్ను రైలు పట్టాల వైపు వెళ్లింది. ఈ సమయంలోనే రైలు కూత విని�
యూపీలోని దౌరాలా రైల్వేస్టేషన్ సమీపంలో సహరాన్పూర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్లో శనివారం మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్మెంట్లతో పాటు రైలు ఇంజిన్కు కూడా మంటలు వ్యాప్తించాయి. దీంతో అవి మిగతా బోగీలకు అంటు�
పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోమెటిక్ టికెట్ వెం డింగ్ యంత్రం నుంచి రైలు టికెట్ కొనుగోలుచేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్కార్డు ఆటోమెటిక్ వెండింగ్ మ�
వరంగల్ : సంగెం మండలం ఎల్గూరు రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 398/21 పోల్ వద్ద పని చేస్తున్న రైల్వే సిబ్బంది సాంబయ్య�
4 వేల కేంద్రాల్లో ఏర్పాటు: అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రైల్వే టికెట్ల బుకింగ్ కోసం దేశవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం పార్లమెంట్లో వివరాలు వెల్లడించారు. �
విద్యార్థులకు రైలులో చదువుతున్న అనుభూతి తడ్కల్లో రైలు తరహాలో పాఠశాల భవనం పెయింటింగ్ 1972 నెంబర్తో చైల్డ్ ఫ్రెండ్లీ ఎక్స్ప్రెస్గా నామకరణం పాఠశాలకు రావడానికి ఇష్టపడుతున్న ప్రైవేట్ విద్యార్థులు ఇం
వనపర్తి: జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నార
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. మైనస్ డిగ్రీల్లో నమోదు అవుతున్నాయి. షికాగోలో మంచు దట్టంగా కురుస్తున్నది. రైలు పట్టాలపై మంచు పేరుకుపోయి, పట్టాలు సంకోచం చెంది రైలు �
పాట్నా: రైల్వే పరీక్షల నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు శుక్రవారం బీహార్ బంద్ చేపట్టాయి. చాలా చోట్ల విద్యార్థులు రోడ్ల మీద టైర్లను తగులబెట్టారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొ�
నేరుగా దేశరాజధానికి రైలు ప్రధాన జంక్షన్లు, స్టేషన్లలో ఆగదు రాష్ట్ర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీలు పెద్దపల్లి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ – న�
అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం-జాడుపుడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడుని కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణా రావు(34)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లగ�