ప్రతీ ప్రయాణికుడి సమయం విలువైందేసుప్రీంకోర్టు కీలక తీర్పున్యూఢిల్లీ: రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రతీ ప్రయాణికుడి సమయం వి�
న్యూఢిల్లీ : రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం పట్ల భారతీయ రైల్వేలను తీవ్రంగా ఆక్షేపించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ తరహా ఘటనతో విమానం మిస్ అయినందుకు ఓ వ్యక్తికి రూ 30,000 పరిహారం చెల్లించాలని ఆదే
Suicide | ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషీయన్గా పని చేస్తున్న ఓ యువకుడు (18) వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా శివార్లలో శనివారం తెల్ల�
అమ్రేలీ, ఆగస్టు 22: గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో గూడ్స్ రైలు ఢీకొని సింహం చనిపోయింది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖడ్లాకా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయింది మగసింహం అని, వ�
కానిస్టేబుల్| తాను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అయితే రైలు అక్కడ ఆగలేదు. అది ఆగేదాక ఆ ప్రయాణికుడూ వేచి ఉండలేదు. అనుకున్నదే తడవుగా.. రైళ్లో నుంచి దిగేశాడు. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో పట్టు కోల్పోయాడ�
క్రైం న్యూస్ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్టీపీసీఆర్ టెస్ట్| దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
అందుబాటులోకి 450కి పైగా కోచ్లు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితుల కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే దవాఖానల్లో కావల్సినన్ని బెడ్లు సిద్ధం�
తైపే, ఏప్రిల్ 2: తైవాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సొరంగ మార్గంలో వెళ్తున్న ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 48 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలులో 400 మంది కంటే ఎక్కువ ప్రయాణి
ప్రయాణికుల భద్రతదృష్ట్యా భారత రైల్వే ( Indian railway ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్లలో చార్జింగ్ ( cell phone charging ) పాయింట్లను ఇకపై ఉపయోగించలేరు.
హైదరాబాద్ : రైల్వే ట్రాక్లపై మరమ్మతుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎట్టుమన్నార్-కురుపంటారా సెక్షన్ల మధ్య గిర్డ�