కానిస్టేబుల్| తాను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అయితే రైలు అక్కడ ఆగలేదు. అది ఆగేదాక ఆ ప్రయాణికుడూ వేచి ఉండలేదు. అనుకున్నదే తడవుగా.. రైళ్లో నుంచి దిగేశాడు. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో పట్టు కోల్పోయాడ�
క్రైం న్యూస్ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్టీపీసీఆర్ టెస్ట్| దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
అందుబాటులోకి 450కి పైగా కోచ్లు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితుల కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే దవాఖానల్లో కావల్సినన్ని బెడ్లు సిద్ధం�
తైపే, ఏప్రిల్ 2: తైవాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సొరంగ మార్గంలో వెళ్తున్న ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 48 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలులో 400 మంది కంటే ఎక్కువ ప్రయాణి
ప్రయాణికుల భద్రతదృష్ట్యా భారత రైల్వే ( Indian railway ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్లలో చార్జింగ్ ( cell phone charging ) పాయింట్లను ఇకపై ఉపయోగించలేరు.
హైదరాబాద్ : రైల్వే ట్రాక్లపై మరమ్మతుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎట్టుమన్నార్-కురుపంటారా సెక్షన్ల మధ్య గిర్డ�