ప్రయాణికుల భద్రతదృష్ట్యా భారత రైల్వే ( Indian railway ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్లలో చార్జింగ్ ( cell phone charging ) పాయింట్లను ఇకపై ఉపయోగించలేరు.
హైదరాబాద్ : రైల్వే ట్రాక్లపై మరమ్మతుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎట్టుమన్నార్-కురుపంటారా సెక్షన్ల మధ్య గిర్డ�