బీచ్ వద్ద పర్యాటకులు ఉన్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే కొండ చరియ విరిగిపడిన ఘటనలో టూరిస్టులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral Video) సోషల్ మీ�
Heavy Rains | ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అట�
Nallamala Forest | దట్టమైన అడవిలో గడపాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుం టారు.. అలాంటి వారు కొద్ది రోజులు ఆగా ల్సిందే.. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆంక్షలు విధించింది. వన్యప్రాణుల సంతానో త్పత్�
Bhogatha waterfall | తెలంగాణ నయాగరా బొగత జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పాటు చుట్టుపక్కల గ్రామాల �
Sikkim Floods | కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం (Sikkim) అతలాకుతలమవుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో సుమారు 3,500 మంది పర్యటకులు (Tourists) ఉత్తర సిక్క�
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు తెగిపోవడంతో సిక్కింలోని ఉత్తర జిల్లాలో చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులను శనివారం భారత సైన్యం రక్షించింది. 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేసి వారిన�
Sikkim Land Slides | సిక్కింలో భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో చిక్కుకున్న 500 మంది పర్యాటకులను సైన్యం రక్షించింది.
Car Drives Into Sea | ఒక మహిళ జీపీఎస్ సహాయంతో కారును డ్రైవ్ చేసింది. అయితే ఆ కారును నేరుగా సముద్రంలోకి నడిపింది. అక్కడ ఉన్న బోటు సిబ్బంది దీనిని గమనించారు. వెంటనే సముద్రంలోకి దూకారు. కారులో ఉన్న ఇద్దరు మహిళలను రక్షిం
Avalanche | ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిక్కిం (Sikkim)లోని నాథు లా పర్వత శ్రేణులను (Nathu La
mountain pass) భారీ అవలాంచ్ (Avalanche ) (మంచు ఉప్పెన, మంచు తుపాను) ముంచెత్తింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు టూరిస్ట్లు (Tourists) ప్రాణాలు కోల్పోగా.. 11 మం
పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లను ఫైనాన్షియల్ హబ్కు తిరిగి ఆకర్షించే క్రమంలో ఐదు లక్షల ఉచిత విమాన టికెట్లతో కూడిన ప్రమోషన్ క్యాంపెయిన్ను హాంకాంగ్ లాంఛ్ చేసింది.
పార్క్లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఓ ఖడ్గమృగం (Rhino ) వెంబడించింది. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఎన్నో అడవి జంతువులుంటాయి. అందులో ముఖ్య