Salar Jung Museum | హైదరాబాద్ నగరంలోని మూసీ నది ఒడ్డున ఉన్న సాలార్ జంగ్ మ్యూజియాన్ని మంగళవారం మూసివేయనున్నారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో మ్యూజియాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Viral Video : తన రిక్షాలో ప్రయాణిస్తున్న బ్రిటన్ టూరిస్టులకు ఆంగ్లంలో మాట్లాడుతూ గైడ్ చేస్తున్న రిక్షా డ్రైవర్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Elephant | కర్ణాటక (Karnataka)లోని బందీపూర్ నేషనల్ పార్క్ ( Bandipur National Park)లో ఇద్దరు టూరిస్ట్లకు (tourists) ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పేద్ద ఏనుగు (Elephant) వారిని వెంబడించింది.
Atal Tunnel | కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు వర్షం (Snowfall) కనువిందు చేస్తోంది. మంచు వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ మంచు కారణంగా మం�
Ayodhya Ram Mandir | మరో ఏడాదిలో అయోధ్యకు ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి మించిన భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.
Shimla New Year celebrations: హిమాచల్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకునేందుకు సుమారు లక్ష మంది షిమ్లాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. క్రిస్మస్ సెలవుల్లో దాదాపు
ప్రకృతి అందాలను మైమరిపించే పాండవుల బండ వివిధ ప్రాంతాల పర్యాటకులను తన అందాలతో మురిపిస్తున్నది. ఎత్తైన కొండలు, జాలువారే సెలయేరు, పక్కనే ఎప్పుడు నిండు కుండలా కనబడుతున్న చెరువు, కండ్లకు కట్టినట్లుగా కనిపిం�
Sikkim | . ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) గత మూడు రోజులుగా భారీ మంచు (snowfall)తో వణికిపోతోంది. మంచు కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో సుమారు 800 మందికిపైగా పర్యాటకులు (Tourists) చిక్కుకుపోయారు.
Shamshabad Airport | పర్యాటకుల కోసం మాల్దీవులకు ఇండిగో విమాన సర్వీసులను పున:ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తెలిపింది.
బీచ్ వద్ద పర్యాటకులు ఉన్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే కొండ చరియ విరిగిపడిన ఘటనలో టూరిస్టులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral Video) సోషల్ మీ�
Heavy Rains | ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అట�