Bogotha Waterfall | ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతం(Bogotha Waterfall) ఆదివారం పర్యాటకులతో (Tourists )పోటెత్తింది.
Bogotha Waterfall | ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతం(Bogotha Waterfall) ఆదివారం పర్యాటకులతో(Tourists )పోటెత్తింది. బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుతున్నది.
మండలంలోని తెలంగాణ నయాగర బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. పర్యాటకులు, చిన్నారులు ఆడుకునే తాళ్లబ్రిడ్జి తెగిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ వద్ద బంగీ జంపు సైతం పనిచేయడంల
భారీ వర్షాలకు కొండచరియలు కూలిపడి సిక్కింలో ఆరుగురు మరణించగా, 1,500 మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కింలోని మాంగన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్దయెత్తున కొండచరియలు విరి�
పర్యాటక ప్రాంతమైన సరస్సులో నీరు లేక అధికారులు బోటు షికారు దీంతో పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్తున్నారు. జూన్ 2వ తేదీ నాటికి సరస్సులో 17అడుగుల నీటిమట్టం ఉండటంతో తూములు చేయాలంటూ ఐబీ అధికారులు వద�
Nehru Zoo | వేసవి సెలవులు జూన్ 12వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కుకు సందర్శకులు పోటెత్తారు. గత వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు.
Salar Jung Museum | హైదరాబాద్ నగరంలోని మూసీ నది ఒడ్డున ఉన్న సాలార్ జంగ్ మ్యూజియాన్ని మంగళవారం మూసివేయనున్నారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో మ్యూజియాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Viral Video : తన రిక్షాలో ప్రయాణిస్తున్న బ్రిటన్ టూరిస్టులకు ఆంగ్లంలో మాట్లాడుతూ గైడ్ చేస్తున్న రిక్షా డ్రైవర్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Elephant | కర్ణాటక (Karnataka)లోని బందీపూర్ నేషనల్ పార్క్ ( Bandipur National Park)లో ఇద్దరు టూరిస్ట్లకు (tourists) ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పేద్ద ఏనుగు (Elephant) వారిని వెంబడించింది.
Atal Tunnel | కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు వర్షం (Snowfall) కనువిందు చేస్తోంది. మంచు వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ మంచు కారణంగా మం�
Ayodhya Ram Mandir | మరో ఏడాదిలో అయోధ్యకు ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి మించిన భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.
Shimla New Year celebrations: హిమాచల్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకునేందుకు సుమారు లక్ష మంది షిమ్లాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. క్రిస్మస్ సెలవుల్లో దాదాపు