జమ్ము కశ్మీరులోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలు, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాయగా పలువురు తీవ్రం�
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేసి, దాడిని తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీ�
ప్రశాంతత నెలకొంటున్నట్టు అందరూ భావిస్తున్న కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదం పంజా విసరడం దిగ్భ్రమ కలిగిస్తున్నది. మతోన్మాద కర్కశ నరమేధానికి పాతికమందికి పైగా అమాయక పౌరులు బలికావడం ప్రతి ఒక్కరినీ కలచి వే�
Terror Attacks | జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు.
TRF | పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులను తామే చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సంస్థ ప్రకటించుకొన్నది. 2019, ఆగస్టులో కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం అదే ఏడా�
Jammu and Kashmir | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకులే (tourists) లక్ష్యంగా కాల్పులు జరిపారు.
Amaragiri Village | కొల్లాపూర్ నియోజక వర్గంలోని పర్యాటక గ్రామమైన అమరగిరి గ్రామానికి వెళ్లే రోడ్డు చెత్తతో నిండి ఉండడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృ�
Jellyfish | బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్లు (Jellyfish) కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
కాలానుగుణంగా మనిషి ఆసక్తులు మారుతూ ఉంటాయి. ట్రావెలర్స్ పోకడలు కూడా మారుతున్నాయి. ట్రావెల్ అంటే ఒకప్పుడు అనుకున్న చోటుకు ఇలా వెళ్లి, అలా రావడమే ఉండేది! ఇప్పుడు అందుకు భిన్నంగా వెళ్లిన చోట కొన్నాళ్లు ఉం�