Sikkim Floods | కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం (Sikkim) అతలాకుతలమవుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో సుమారు 3,500 మంది పర్యటకులు (Tourists) ఉత్తర సిక్క�
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు తెగిపోవడంతో సిక్కింలోని ఉత్తర జిల్లాలో చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులను శనివారం భారత సైన్యం రక్షించింది. 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేసి వారిన�
Sikkim Land Slides | సిక్కింలో భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో చిక్కుకున్న 500 మంది పర్యాటకులను సైన్యం రక్షించింది.
Car Drives Into Sea | ఒక మహిళ జీపీఎస్ సహాయంతో కారును డ్రైవ్ చేసింది. అయితే ఆ కారును నేరుగా సముద్రంలోకి నడిపింది. అక్కడ ఉన్న బోటు సిబ్బంది దీనిని గమనించారు. వెంటనే సముద్రంలోకి దూకారు. కారులో ఉన్న ఇద్దరు మహిళలను రక్షిం
Avalanche | ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిక్కిం (Sikkim)లోని నాథు లా పర్వత శ్రేణులను (Nathu La
mountain pass) భారీ అవలాంచ్ (Avalanche ) (మంచు ఉప్పెన, మంచు తుపాను) ముంచెత్తింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు టూరిస్ట్లు (Tourists) ప్రాణాలు కోల్పోగా.. 11 మం
పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లను ఫైనాన్షియల్ హబ్కు తిరిగి ఆకర్షించే క్రమంలో ఐదు లక్షల ఉచిత విమాన టికెట్లతో కూడిన ప్రమోషన్ క్యాంపెయిన్ను హాంకాంగ్ లాంఛ్ చేసింది.
పార్క్లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఓ ఖడ్గమృగం (Rhino ) వెంబడించింది. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఎన్నో అడవి జంతువులుంటాయి. అందులో ముఖ్య
Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహాలు, పులులు మొదటి స్థానంలో ఉంటాయి. వాటి పేరు విన్నా, అవి గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరిగెడతాం. అవి మన సమీపంలోకి వస్తున్నాయంటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. అయితే, దూరం నుంచి
Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. దీనికంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి ఉండదు. అలాంటి క్రూర జంతువుని చూసినా.. దాని పేరు విన్నా, అది గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరి�
Cable Bridge | గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై
Dudhsagar Falls | దూద్సాగర్ జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఉన్న 40 మంది పర్యాటకులు సురక్షితంగా ప్రాణాలతో బయటప�