పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లను ఫైనాన్షియల్ హబ్కు తిరిగి ఆకర్షించే క్రమంలో ఐదు లక్షల ఉచిత విమాన టికెట్లతో కూడిన ప్రమోషన్ క్యాంపెయిన్ను హాంకాంగ్ లాంఛ్ చేసింది.
పార్క్లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఓ ఖడ్గమృగం (Rhino ) వెంబడించింది. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఎన్నో అడవి జంతువులుంటాయి. అందులో ముఖ్య
Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహాలు, పులులు మొదటి స్థానంలో ఉంటాయి. వాటి పేరు విన్నా, అవి గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరిగెడతాం. అవి మన సమీపంలోకి వస్తున్నాయంటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. అయితే, దూరం నుంచి
Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. దీనికంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి ఉండదు. అలాంటి క్రూర జంతువుని చూసినా.. దాని పేరు విన్నా, అది గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరి�
Cable Bridge | గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై
Dudhsagar Falls | దూద్సాగర్ జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఉన్న 40 మంది పర్యాటకులు సురక్షితంగా ప్రాణాలతో బయటప�
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించిం�
దేశానికి వచ్చే పర్యాటకుల్లో 50 శాతం మంది మొఘల్ ఆర్కిటెక్చర్ను చూసేందుకు వస్తారని, మరో 50 శాతం మంది కశ్మీర్ను చూసేందుకు వస్తుంటారని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ రెండింట
ప్రధాని మోదీ దగ్గరి నుంచి బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్చుగ్ దాకా అందరూ టూరిస్ట్లేనని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పగిడీ, తమిళనాడు ఎన్నికల్లో లుంగీ�
Papikondalu | పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పోచవరంలో నేడు పాపికొండల విహార యాత్రను ప్రారంభించనున్నారు.
Israel | కరోనా కేసులు తగ్గుముఖంపట్టాయి. ప్రజలు క్రమంగా సాధారణ జీవణం సాగిస్తున్నారు. వ్యాపారాలూ పుంజుకున్నాయ్. దీంతో ఆదాయ మార్గాల్లో ఒకటైన పర్యాటక రంగంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి.