డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లోని పవిత్ర హర్ కి పౌరి ఘాట్ వద్ద హుక్కా పీల్చిన వ్యక్తులపై స్థానికులు దాడి చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరుగురు పర్యాటకులు హరిద్వార్కు వచ్చారు. ఈ నెల 7న స్�
న్యూఢిల్లీ, జూలై 6: కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్దఎత్తున పర్వతప్రాంతాలకు పర్యటనకు వెళ్లడం, మార్కెట్లకు పోటెత్తడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ముగిసిపోలేదని హెచ్చర�
తెరుచుకున్న ప్రేమసౌధం.. తాజ్ మహల్ | ప్రేమికులు, పర్యాటకులకు శుభవార్త. ప్రేమసౌధం తాజ్ మహల్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. రెండు నెలల కిందట కరోనా సెకండ్ వేవ్తో మూతపడిన చారిత్రక ప్రదేశం మళ్లీ పర్యాటకులక
పనాజీ : గోవాలో ప్రతి ఒక్కరికి డబుల్ వ్యాక్సిన్ డోసులు లభించిన తర్వాతనే స్థానిక పర్యాటక రంగాన్ని ప్రారంభించాలని అదేవిధంగా వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న పర్యాటకులను మాత్రమే గోవాలోకి అనుమతించాలని ఆ ర
న్యూఢిల్లీ: మంచు తుఫానులో చిక్కుకున్న 450 మందికి పైగా పర్యాటకులను ప్రాణాలకు తెగించి భారత సైన్యం రక్షించింది. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ మేరకు గురువారం రక్షణాధికారులు వెల్లడించారు. చైనా సరిహద్ద�
ఒంటరిగా ప్రయాణించడం ఇప్పుడు ఒక సరదా. అది అన్ని వేళలా ఒకేలా ఉండకపోవచ్చు. అయితే తప్పకుండా జర్నీ చేయాల్సి వస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
న్యూఢిల్లీ, మార్చి 4: తాజ్మహల్ భవనం కాంప్లెక్స్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫోన్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్తగా తాజ్మహల