న్యూఢిల్లీ: మంచు తుఫానులో చిక్కుకున్న 450 మందికి పైగా పర్యాటకులను ప్రాణాలకు తెగించి భారత సైన్యం రక్షించింది. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ మేరకు గురువారం రక్షణాధికారులు వెల్లడించారు. చైనా సరిహద్ద�
ఒంటరిగా ప్రయాణించడం ఇప్పుడు ఒక సరదా. అది అన్ని వేళలా ఒకేలా ఉండకపోవచ్చు. అయితే తప్పకుండా జర్నీ చేయాల్సి వస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
న్యూఢిల్లీ, మార్చి 4: తాజ్మహల్ భవనం కాంప్లెక్స్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫోన్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్తగా తాజ్మహల