ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన 'అవతార్-2' గత శుక్రవారం రిలీజై పాజటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోతుంది.
సంక్రాంతి పోరు సిద్ధమైంది. నువ్వా నేనా అనే విధంగా పోటీ రసవత్తరంగా సాగుతుంది. ప్రతీ సంక్రాంతికి ఉండే పోటీనే అయినా ఈ సారి కాస్త మసాలా ఘాటు ఎక్కువైంది. ఓ వైపు బాలయ్య 'వీరసింహారెడ్డి'తో, మరోవైపు చిరంజీవి 'వాల్త
ఒకప్పటితో పోలిస్తే విజయ్ సినిమాలకు తెలుగులో ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగిపోయింది. అప్పట్లో ఈయన సినిమాలు తెలుగులో విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచించే వాళ్ళు. అసలు ఈయన సినిమా విడుదల చేస్తే కనీసం
అడివిశేష్కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఆగస్టులో రిలీజైన 'మేజర్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే రిలీజైన 'హిట్-2'తో బ్లాక్బస్టర్ వ
'అవతార్-2' సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది విడుదలైన తీరు చూస్తుంటేనే అది ఏ రేంజ్ అనేది అర్థమవుతుంది. ఒకటి రెండు కాదు ఏకంగా 52,000 స్క్రీన్స్ లో విడుదలైంది ఈ సినిమా.
టాలీవుడ్లో దిల్ రాజు అనుకుంటే సాధ్యం కానిదేదీ లేదు. ఇక్కడ ఆయనకు అంత పట్టు ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా 20 ఏళ్లుగా సంచలనాలు సృష్టిస్తూ ముందుకు వెళుతున్నాడు దిల్ రాజు. ఎంత పోటీ ఉన్న తన సినిమాకు కా
అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కార్తి నటించిన 'ఖైదీ'మూవీకి రీమేక్గా రూపొందుతుంది. పెరోల్ పై విడుదలైన ఒక ఖైదీ తన కూతురు కోసం కష్టాల్లో ఉన్న పోలీసుల్ని ఎలా ఆదుకున్నాడు అన్నదే క�
తినే ప్రతి బియ్యపుగింజ మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో నటీనటుల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. ఒకరితో అనుకున్న కథ మరొకరి చెంతకు వె�
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రోమోలు, టీజర్లు రిలీజ్ చేయకుండానే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు �
రాజావారు, ఎస్.ఆర్ కళ్యాణ మండపం వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి దూకుడు చూపించిన కిరణ్.. ఆ తర్వాత వరుస ఫేయిల్యూర్తో కాస్త స్లో అయ్యాడు. ఫలితం ఎలా ఉన్నా ఆయన మాత్రం వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుక
శంకర్కు సరైన హిట్టు పడి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ 'RC15' పేనే ఉన్నాయి. ఎలాగైన ఈ సారి భారీ విజయం సాదించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. తమిళనాడులోని థియేటర్ల యాజమానులు ఈ సినిమాను రిలీజ్ చేసేంద�
ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బాహుబలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్కు ప్రభాస్తో పాటు గోపిచంద్ గెస్ట్గా వస్తున్నాడు. తాజాగా ఆహా సంస్థ ఈ ఎ�
ప్రస్తుతం ఆది సాయికుమార్ క్రేజ్ ఎలా ఉన్నా వరుస పెట్టి సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చు�