ఈ ఏడాదికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన బిగ్ మూవీ ధమాకా. రవితేజ మార్క్ మాస్ సినిమాగా దర్శకుడు త్రినాథరావు రూపొందించారు. ట్రైలర్, పాటలతో క్రేజ్ తెచ్చుకున్న ధమాకా థియేటర్ లో ప్రేక్షకులు ఆశించిన వినోదాన్ని అంద
రెండు వారాల ముందు రిలీజైన లిరికల్ సాంగ్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దాంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఈ పాట వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో నివేథా పేతురాజ్ హద్దులు ద�
టాలీవుడ్ను వరుస విషాదాలు వెంటబడుతున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ కృష్ణ మరణ వార్తల నుండి ఇంకా తేరుకోకముందో కైకాల సత్యనారాయణ వంటి మరో గొప్ప నటుడిని టాలీవుడ్ ఇండస్ట్రీ కోల్పోయింది. గత కొంత కాల
విశాల్ శేఖర్ స్వర పరిచిన ఈ పాటను హరీచరణ్, సునిత ఆలపించారు. ఇక ఇప్పటికే రిలీజైన 'బేషరమ్ రంగ్' పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీపిక బికినీ షో ఇండియాను ఊపేసింది.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తన 60ఏళ్ళ సినీ కెరీర్లో 777 సినిమాల్లో నటించారు. అందులో ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్తో వెండితెరను పంచుకున్నారు. మొదటి సినిమా 'సిపాయి కూతురు' తర్వాత కైకాలకు అవకాశాలు క్యూ కట్ట
కైకాలతో చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కైకాలతో తాను పంచుకున్న మధుర క్షణాల గురించి గతంలో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కైకాల ప్రతీ పుట్టినరోజు నాడు చిరంజీవి,
కైకాల సత్యనారాయణ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 1983లో రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి 'ఇద్దరు దొంగలు' అనే సినిమాను తన తమ్ముడు కే.నాగేశ్వర రావుతో కలిస�
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాలా.. ఫిలింనగర్లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. హీరోగా, విలన్గా, కమేడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి
మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘SSMB28’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖ�
చూస్తుండగానే మరో ఏడాది చివరికి వచ్చేసింది. కేవలం ఇంకో వారం రోజుల్లోనే కొత్త క్యాలెండర్ రాబోతుంది. మరి 2022లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఏది ఎక్కువగా విజయం సాధించింది..
మెగా వారసత్వాన్ని పర్ఫెక్ట్గా క్యారీ చేస్తున్నాడు రామ్చరణ్. ఆన్ స్క్రీన్ అయిన, ఆఫ్ స్క్రీన్ అయిన వినయంలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన లెజెండరీ దర్శకుడు శంకర్
మాస్ మహారాజా రవితేజ ఓ వైపు హీరోగా పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంటూనే, మరో వైపు మెగాస్టార్ కోసం 'వాల్తేరు వీరయ్య'లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాను�
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన 'అవతార్-2' గత శుక్రవారం రిలీజై పాజటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోతుంది.