బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రామ్లీల’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావతి’ వంటి సినిమాలతో తెలుగులోనూ ఈయన మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గల్లిబాయ్ తర్వాత రణ్వీర్ �
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న 'అన్స్టాపబుల్ సీజన్-2' డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ ర�
మంచు విష్ణు కెరీర్ మొదట్లో మంచి స్పీడ్లో ఉండేది. ‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలకు భారీగా కలెక్షన్లు రాకపో�
యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్గా 'కార్తికేయ-2'తో జాతీయ
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్బాబు ప్రస్తుతం కమర్షియల్ హిట్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
గతేడాది రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పోటీగా ’83’, ‘స్పైడర్మ్యాన్ నో
షారుఖ్ సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళయింది. ఈ నాలుగేళ్ల గ్యాప్ను పూర్తి చేసేందుకు షారుఖ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం షారుఖ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘పఠాన్’ ఒకటి.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వారసుడు. తమిళంలో వారిసు పేరుతో రిలీజ్ కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బి�
మహేష్బాబు ప్రస్తుతం త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్ తర్వాత ఈ కాంబో మూడో సారి జతకట్టడంతో అటు అభిమానులలో ఇటు ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది.
దర్శకుడు సైలేష్ తన టేకింగ్, విజన్తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా తీర్చిదిద్దాడు.
సినిమాలలో వచ్చే స్పెషల్ సాంగ్స్కు సెపరేట్గా ఫ్యాన్స్ ఉంటారు. ఒక సినిమాలో ఐటెం సాంగ్ ఉందంటే దానికి వచ్చే క్రేజ్ వేరు. అందుకే నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఐటెం సాంగ్లను రూపొందిస్తారు.
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 12న విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీ�
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో అగ్రహీరో రామ్చరణ్ ఓ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కొద్ది రోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'భీష్మ' వంటి భారీ విజయం తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాపులు రావడంతో నితిన్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇటీవలే నితిన్ తన రూటు మార్చి 'మాచ�