సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు చాంద్ బాషా(92) మరణించాడు. ఆయన ప్రముఖ రచయిత చంద్రబోస్ భార్య, సుచిత్రకు తండ్రి. చాంద్ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీతం అందించాడు.
బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్ గుర్తించాడు.
చాలా కాలం తర్వాత చిరు నుండి వస్తున్న మాస్ ఎంటర్టైనర్ కానుండటంతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా మాస్ మహరాజా రవితేజ కీలకపాత్ర పోషించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటి�
‘ప్రేమ పుస్తకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అజిత్.. వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాలతో ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే మిగితా తమిళ హీరోలతో పోలిస్తే తెలుగులో ఈ
‘మా నగరం’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. మొదటి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా కోలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఖైదీ’, ‘మాస్టర్’ వరుసగా బ్లా�
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షో డబుల్ సందడితో దూసుకుపోతుంది.ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో
టాలీవుడ్ స్టార్ నటి సమంత.. ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఇటీవల ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సామ్.. ఆ తర్వాత ఎక్కడా బయట ప్రపంచానికి కనిపించలేదు. చిత్ర సక్సెస్ మీట్లకు కూడా దూరంగా ఉంది. కొన్ని రోజు�
గతకొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్-పవిత్రలు సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. న్యూఇయర్ సందర్భంగా వీరిద్ధరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయి�
సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్టు చూసి చాలా కాలం అయింది. నిజానికి 'రోబో' తర్వాత ఇప్పటి వరకు రజనీకు ఆ స్థాయిలో హిట్టు పడలేదు. మధ్యలో 'కబాలీ', 'పేట', '2.o' వంటి సినిమాలకు కమర్షియల్గా సేఫ్ అయినా.. రజనీ రేంజ్ హిట్ సా�
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లలో ఒకడైన శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు గత రెండు రోజల నుండి వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన అమ్మాయితో శర్వా ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కేరళకు చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు(50) మరణించాడు. మూడు రోజుల క్రీతం కాలు వాపు రావడంతో ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన స�
'ధమాకా' రిలీజై రెండు వారాలు దాటింది. ఇప్పటికి కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. రోజు రోజుకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతందే తప్ప తగ్గడం లేదు. ఓపెనింగ్ డే నుండి ధమాకా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.
ప్రతీ ఏటా వచ్చే సంక్రాంతే అయినా.. ఈ సారి మాత్రం కాస్త ఎగ్జైటింగ్గా ఉంది. ఓ వెపు రెండు డబ్బింగ్ సినిమాలు.. మరో వైపు మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు. బాక్సాఫీస్ బరిలో నువ్వా.. నేనా అనే రీతిలో తలపడడానికి సి
నందమూరి కళ్యాణ్రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్'. రాజేందర్ రెడ్డి దర్శకుడు.నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న చిత్రం విడుదల కానుంది.