తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కార్తి. ఆయన తన మూడో సినిమా నుండే తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తి సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్లు
నటసింహం నందమూరి బాలకృష్ణ రీల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరోనే అని నిరూపించుకున్నాడు. తాజాగా బాలయ్య ఓ క్యాన్సర్ పేషెంట్కు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు.
హిట్టు సంగతి అటుంచితే వాల్తేరు వీరయ్య మాత్రం కలెక్షన్లలో దుమ్ము రేపుతుంది. ఆచార్య, గాడ్ఫాదర్లతో పట్టు కోల్పోయిన చిరు మార్కెట్ను వీరయ్య పుంజుకునేలా చేసింది.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించ�
నటి మమతా మోహన్దాస్ మరో అరుదైన వ్యాధితో భాదపడతున్నట్లు తెలిపింది. తనకు 'విటిలిగో' అనే చర్మ వ్యాధి సోకిందని ఈ మలయాళ బ్యూటీ వెల్లడించింది. ఆ వ్యాధి తన చర్మ రంగును కోల్పోయేలా చేస్తోందని క్రానిక్ ఆటో ఇమ్యూన్
కమెడియన్ రాహుల్ రామకృష్ణ తాజాగా గుడ్న్యూస్ చెప్పాడు. సంక్రాంతి పర్వదినాన తను తండ్రియినట్లు వెల్లడించాడు. తన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియలో ప్రకటించాడు. 'బాయ్.. సంక్రాంత�
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించినట్లు రాజమౌళి ట్వీట్ చేశాడు. ఆస్కార్కు నామినేట్ అయిన నేపథ్యంలో రాజమౌళి, కీరవాణిలు కుటుంబంతో కలిసి అమెరికాలో సందడి చేస్తు�
సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్లో రిలీజైన సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్గా సేఫ్ అయ్యే చాన్స్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం స
కరోనా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు సినీ అభిమానులు. ఒక ఫ్యామిలీ థియేటర్కు వెళ్లి సినిమా చూడాలంటే తక్కువలో తక్కువ వెయ్యి అయినా ఖర్చవుతాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'వాల్తేరు వీరయ్య' హంగామే కనిపిస్తుంది. వింటేజ్ లుక్లో మెగాస్టార్ను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. కథ పాతదే అయినా, కథనం కొత్తగా ఉందని, యాక్షన్ సన్నివేశ
ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై మంచి అంచనాలు క్రియే�
అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'అన్స్టాపబుల్-2' పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. అసలు టాక్ షోలకే రాని పవన్ కళ్యాణ్ మొదటి సారి టాక్ షోకు.. అది కూడ�
'కుమారి21F' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన పల్నాటి సూర్యప్రతాప్.. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం '18పేజీస్'. నిఖిల్, అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది చి�
సినీ రంగంలో కథానాయికలకు మంచి గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో ఎక్కడలేని పాపులారాటీ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సప్తమీ గౌడ ఒకరు.