కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీలు సరికొత్త వినోద వేదికలుగా మారాయి. వివిధ భాషల్లో అగ్ర హీరోల చిత్రాలు కూడా ఓటీటీ మాధ్యమాల ద్వారా విడుదలకావడంతో భవిష్యత్తులో అవి థియేటర్కు ప్రత్యామ్నాయంగా అవతరించబోతున్న�
ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో పరభాష సినిమాలు తెలుగులో రిలీజై ఘన విజయాలు సాధించాయి. అందులో కొన్ని థియేటర్�
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'అవతార్-2' హవానే కనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. 2009లో వచ్చిన 'అవతార్' ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలిసిందే. పండోరా అనే కొత్త గ్
ప్రతి సినిమాకు అజిత్ తెలుగులో మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. మొన్నటి వరకు కోటీ రూపాయల మార్కెట్ కూడా లేని అజిత్.. ‘వలిమై’ సినిమాతో రెండు కోట్లకు పైగా మార్కెట్ పెంచుకున్నాడు.
'ఆచార్య', 'గాడ్ఫాదర్' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ తర్వాత చిరంజీవి నుండి వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బి�
మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం 'RC15'. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర
సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో చలపతిరావు దహన సంస్కారాలు జరిగాయి. ఈ నెల 24న చలపతిరావు మరణించగా, ఆయన కుమార్తెలు విదేశాల్లో ఉండటంతో అంత్యక్రియలను ఇప్ప�
మాస్ మహరాజా రవితేజ 'ధమాకా'తో మాస్ హిట్టు కొట్టేశాడు. 'క్రాక్' తర్వాత వరుస డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన మార్కెట్ను మళ్లీ పుంజుకునేలా చేశాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవార�
రిలీజ్ టైమ్ బాగాలేకో, మరే ఇతర కారణాలో తెలియదు కాదు కొన్ని మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. సినిమా టాక్ ఆడియోన్స్లోకి వెళ్లేలోపే అవి థియేటర్ బయట ఉంటాయి. అలాంటి సినిమాల్లో 'మట్టీ కు�
లాక్డౌన్తో ఇక థియేటర్లకు జనాలు రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. సినిమాల భవితవ్యం విషయంలో ఉన్న డైలామాకు చెక్ పెట్టడంలో తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే పెద్ద ఇండస్ట్రీగా పేరు�
మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా ప్రభావం కనిపించిన.. ఆ తర్వాత మెల్లిగా పక్కదారి పట్టడంతో కుప్పకుప్పలుగా సినిమాలు రిలీజైయ్యాయి.
రవితేజ తిరిగి హిట్ ట్రాక్లోకి వచ్చేశాడు. 'క్రాక్' తర్వాత సరైన హిట్టు లేని రవితేజకు 'ధమాకా' బ్లాక్బస్టర్గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన రవితేజ మార్కెట్ ఈ సినిమాతో మళ్ల�
అలనాటి అందాల తార శ్రీదేవి తనయిక జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లామర్ పాత్రలతో పాటు నటన ప్రధాన్యమున్న పాత్రలు చేస్తూ బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె నటించిన 'మి
సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, రవితేజ సినిమాపై మనసుపడ్డాడు. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. ఇక దర్శకత్వ బాధ్యతలు కూడా ఒరిజినల్ వెర్షన్ తెరకెక్క�