Special Trains | తిరుపతి-శ్రీకాకుళం రోడ్, యశ్వంతపూర్-గయా మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేసవి సెలవుల నేపథంలో రద్దీకి అనుగుణంగా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోక�
AP Governor | టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు.
Jenasena Party | తిరుమల క్షేత్ర పవిత్రను అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కోరితెచ్చుకున్న అధికారులు తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం మంటగలిపేసిన తీరు భక్తులను మనోవేధనకు గురి చేసిందని, కూటమి �
Elephants Attack | తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏనుగుల (Elephants) హల్చల్తో రైతులు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తి పోతున్నారు.