Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తిరుపతి - హిసార్ మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి సెప్టెంబర్ ప్రత్యేక రైలు ఇరుమార్గాల్లో నడుస్త�
Tirupati | మద్రాస్ హైకోర్టు (Madras High Court) న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున (Justice Nagarjuna), నమస్తే తెలంగాణ (Namaste Telangana) వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చే�
Tirupati | టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Brahmotsavam | తిరుపతిలోని నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం నిర్వహించిన చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.
Chintha Mohan | ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు
Chevireddy Bhaskar Reddy | తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేసిన ఆరోపణలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి డ్రామాల వల్ల�