Jyeshtabhishekam | తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
AP News | ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణం కాదని.. ఏపీ మాజీ సీఎం జగనే కారణమని అన్నారు. జగన్ కాంగ్రెస్ ప�
Koil Alwar Thirumanjanam | శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 10 నుంచి 12 వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగ�
Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తిరుపతి - హిసార్ మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి సెప్టెంబర్ ప్రత్యేక రైలు ఇరుమార్గాల్లో నడుస్త�
Tirupati | మద్రాస్ హైకోర్టు (Madras High Court) న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున (Justice Nagarjuna), నమస్తే తెలంగాణ (Namaste Telangana) వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చే�
Tirupati | టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.