ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సమీపంలో ఓ లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది.
Tirumala | తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 4 కంపార్�
Tirumala | తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్�
Koil Alwar Thirumanjanam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు.
Tirumala | తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్�
Tirumala | తిరుమలకు మళ్లీ భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్టు�
Tiruchanur | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 10న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala | భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు మళ్లీ భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది.
Tirumala | భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల రాక తగ్గింది. దీంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్న
TTD | తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గరుడ సేవ రోజున భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రెండు రోజుల పాటు ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించిం�
Tiruamala | భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. తిరుమలలోని వీధులన్నీ బోసి పోయాయి.