Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బాహుబలి కాదు.. బలహీన బలి అని ఎద్దేవా చేశారు. కేంద్రం సాయం కోసం ఏపీ సీఎం చంద్ర�
వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూ�
Varalakshmi Vratam | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో న శుక్రవారం జరుగనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈవో వీరబ్రహ్మం చెప్పారు.
Tirumala | తిరుమలకు బైక్పై వెళ్లే భక్తులకు అలర్ట్. ఘాట్ రోడ్డులో టూవీలర్స్పై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించనున్నారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్
Tirumala | తన భార్యకు తెలియకుండా సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడో భర్త.. హైదరాబాద్ నుంచి తిరుమలకు వచ్చి మరీ పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ సడెన్గా వైఫ్ ఎంట్రీతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. భర�
మీర్పేటలో అదృశ్యమైన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. బాలుడు అదృశ్యమయ్యాడా..? ఎవరైనా కిడ్నాప్ చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..
హైదరాబాద్లోని మీర్పేర్ కార్పొరేషన్ పరిధిలో కనిపించకుండా పోయిన ఎనిమిదో తరగతి విద్యార్థి (Meerpet Student) ఆచూకీ లభించింది. మీర్పేటలోని దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్రెడ్డి, కవిత దంపతుల రెండో కుమా
Pulivarthi Nani | రాజకీయ కక్షలతో తన కుమారుడిపై కేసులు పెట్టి అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చెవిరెడ్డ�
Chevireddy Bhaskar Reddy | రాజకీయ కక్షలతో తన కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. విదేశాల్లో చదివిన తన కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తు
AP News | గంజాయికి బానిసైన ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. ఆమెపై భర్తతో అత్యాచారం చేయించింది. అదంతా దగ్గరుండి వీడియో తీసి ఆ తర్వాత బ్లాక్మెయిల్కు తెగబడింది. ఏపీలోని తిర�
Murder and Suicide | తిరుపతి పట్టణంలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి తాను మరిది ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన పట్టణంలోని పద్మావతి నగర్లో చోటు చేసుకుంది.