Ambati Rambabu | తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి అనుమతి లేకపోవడం ఏంటని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని �
YS Jagan |ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్�
Chandrababu | వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులు తిరుమలకు అడుగుపెట్టినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీటీడీ సహా కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చ�
Tirupati | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారింది. అన్య మతస్థుడు కావడంతో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో అడుగుపెట్టాలని కూటమి నేతలు, పలు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుంటే.. డిక�
YS Jagan | తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని విమర్శించారు. జగన్ తిరుమల రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. తిరుమల
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస
YS Jagan | తిరుమల పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారు. తన పర్యటన సందర్భంగా ఎలాంటి హడావుడి చేయవద్దని పార్టీ కేడర్కు సూచించారు. ఈ నెల 27 శుక్రవారం జగన్ తి�
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారమే లేపింది. మహా ప్రసాదం తయారీలో వాడే నెయ్యి మాత్రమే కాదు.. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్�
YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 25 వర
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ (Tirumala Laddu Issue) వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాటపట్టారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా.. ఇప్పుడు కేవలం 8 గంటల్లోనే దర్శనం పూ