Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు 50 ఏండ్ల నుంచి తెలుసని.. ఆయనకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని ఆయన తెలిపారు. చంద్రబాబు చాలా అ�
Pawan Kalyan | మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం అమాయకుడిలా నటిస్తున్నాడని.. గత ఐదేళ్లలో ఆయన చేసిన పనులను.. గతంలో ఉన్న అవినీతి కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తు చేసుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్య
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనకు రావడాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరు
తిరుమలలో (Tirumala) చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి.
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు వైసీపీ నేతలు శనివారం క్యూ కట్టారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.
Ambati Rambabu | తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి అనుమతి లేకపోవడం ఏంటని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని �
YS Jagan |ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్�
Chandrababu | వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులు తిరుమలకు అడుగుపెట్టినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీటీడీ సహా కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చ�
Tirupati | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారింది. అన్య మతస్థుడు కావడంతో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో అడుగుపెట్టాలని కూటమి నేతలు, పలు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుంటే.. డిక�
YS Jagan | తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని విమర్శించారు. జగన్ తిరుమల రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. తిరుమల
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస