విమానాలకు బాంబు బెదిరింపులతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తిరుపతి, రాజ్కోట్, కోల్కతా, లక్నోలోని ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెద�
Tirupati | తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. దీంతో అ�
తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం (Bomb Threat) సృష్టించాయి. స్టార్ హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, కపిలతీర్థం, అలిపిరి సమ
Padmavati Brahmotsavam | పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు 50 ఏండ్ల నుంచి తెలుసని.. ఆయనకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని ఆయన తెలిపారు. చంద్రబాబు చాలా అ�
Pawan Kalyan | మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం అమాయకుడిలా నటిస్తున్నాడని.. గత ఐదేళ్లలో ఆయన చేసిన పనులను.. గతంలో ఉన్న అవినీతి కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తు చేసుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్య
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనకు రావడాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరు
తిరుమలలో (Tirumala) చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి.
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు వైసీపీ నేతలు శనివారం క్యూ కట్టారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.